70 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పల్లి గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మొగిలి, ఎస్ఐ. చిందం గణేష్ మాట్లాడుతూ సి సి కెమెరా ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్పై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
122 Views జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి, తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రలను శనివారం స్థానిక సర్పంచ్ రాచర్ల నరేష్, రజిత రమేష్ ఎంపీటీసీ కావ్య ధర్గయ్య లతో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం తిగుల్ నర్సాపూర్ లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,ఎంపీటీసీ ల […]
132 Views కనీస వేతనాలు జీవోలను సవరించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు జీవోలను గెజిట్ చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన మహాధర్నా లో పాల్గొన్న సిద్ధిపేట జిల్లా సిఐటియు అద్యక్ష ఉపాధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, బండ్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వేణగోపాల్, రాజలింగం, కుమార్ కార్మికులు పాల్గొన్నారు ధర్నా ఆనంతరం సిఐటియు తరుపున అదనపు కమిషనర్ కు వినతి పత్రం […]