Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జర్నలిస్టును పరామర్శించిన ప్రజాప్రతినిధులు

390 Views

యాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు
ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ కో పలు వైద్య పరీక్షలు చేశారు ,ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు తో కలిసి మజీద్ ను పరామర్శించారు,
వైద్యుల సూచన మేరకు మందులు వాడుకోవాలని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఆయనకు సూచించారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *