144 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ గ్రామానికి చెందిన భూమక కరుణాకర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 47,500 రూపాయల చెక్కు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో రావడం జరిగింది మర్కూక్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మర్కుక్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కును భూమక కర్ణాకర్ కు అందజేయడం జరిగింది ఈ […]
ప్రాంతీయం
మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతం చేసారు
200 Views…మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతం చేసారు సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతంకు సహకరించిన ఎంపిపి జడ్పిటిసి వైస్ ఎంపిపి రైతు బందు అధ్యక్షునికి సర్పంచ్ లకు ఎంపిటిసిలకు ,గ్రామ శాఖ అధ్యక్షులకు ఉప్పసర్పంచ్లకు వివిధ డైరెక్టర్ లకు మండల సినియర్ నాయకులకు కార్యకర్తలకు మరియు యువజన విభాగానికి మండల బీఅర్ఎస్ పార్టి తరపున మర్కూక్ మండల బీఅర్ఎస్ అధ్యక్షుడు.మర్కూక్ కరుణాకర్ రెడ్డి హృదయ […]
గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
160 Views పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొల్లం స్వామి, అంగన్వాడీ టీచర్లు బలవ్వ, నాగరాణి, రజని అన్నారు. బుధవారం రోజున సూరంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పాక్షోత్సవాల్లో భాగంగా చిరుధాన్యాలు, పోషకాహార వినియోగంపై అవగాహన నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం రోజు తీసుకునే భోజనంతోపాటు చిరుధాన్యాలు కలిపి తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారం తీసుకొని […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక
114 Viewsభుంపల్లి-అక్బర్ పేట మండలం పోతరెడ్డి పేట గ్రామం ఇటివలే రోడ్డు ప్రమాదంలో బండారి స్వామి గౌడ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టి నాయకులు కొత్త […]
పశువుల సంత వేలం
139 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పశువుల తై బజార్ వేలం పాటను స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో పశువుల సంతను వేలం వేయగా వేలం పాటను 34,01,000 కి నాగరాజు దక్కించుకున్నారు. కూరగాయల తై బజార్ వేలం పాటను రేపటికి వాయిదా వేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం కో అప్షన్ శ్రీనివాస్, […]
హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ
205 Views ..హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గౌరారం లో జరిగిన సంఘటన హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ కాగా పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ హ్యూమన్స్ రైట్ మార్కుక్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణా సంఘటన స్థలంలో క్షతగాత్రులను పరామర్శించి ఎవ్వరికీ ఏమి అపాయం జరగలేదు ఇరు వర్గాలను సరిది చెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇలాంటి […]
రేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి
164 Viewsరేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి గ్రామంలో గల ఫంక్షన్ హాల్ లో మర్కుక్ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం కలదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఇన్చార్జ్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి […]
అధైర్య పడవద్దు అండగా ఉంటాం కొమ్మట రాజమల్లును చెరవాణితో మంత్రి కేటీఆర్ పరమార్శ…
148 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 27, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మాజి ఎఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు తండ్రి నర్సయ్య, అనారోగ్యంతో గత 18. రోజుల క్రితం పరమపదించన విషయం విధితమే ఈవిషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చరవాణితో కొమ్మట రాజమల్లును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Telugu News 24/7tslocalvibe.com
28న తై బజార్ వేలం: సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి
133 Views జగదేవపూర్ మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీ జగదేవపూర్ లో పశువుల సంతకు, తైబజార్ కు వేలం పాట నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు 28 న మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే వేలం పాటకు హాజరయ్యే వారు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com










