112 Views *తొగుట* వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని లింగాపూర్, ఎల్ బంజేరు పల్లి, బండారు పల్లి గ్రామాల్లో ఐకేపీ, ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, సర్పంచ్ లు బిక్కనూరి రజిత శ్రీశైలం, కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి, రాచకొండ మంజులతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు..మార్కెట్ కమిటీ […]
ప్రాంతీయం
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.
125 Viewsరైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. తొగుట : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్ అన్నారు.గురువారం సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ విక్రయా కేంద్రలొనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసి మష్టి సుమలత కనకయ్య ముదిరాజ్. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి ఉప సర్పంచ్ రాజిరెడ్డి. సింగిల్ […]
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ,,ఠాణా దివస్,,…
195 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే3, రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో 04-05-2023 గురువారం రోజున,,ఠాణా దివస్,, నిర్వహించబడునని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పత్రికా ముఖంగా తెలిపారు ,,ఠాణా దివస్,, కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో తేదీ 4-5 -2023 గురువారం రోజున నిర్వహించే ,,ఠాణా దివస్,, ఉదయం 10:30 నిమిషాల నుండి జిల్లా ఎస్పీ ఉంటారని మండల పరిధిలోని గ్రామాల ప్రజలనుండి ఆర్జీలను […]
రైతులవద్ద వివరాలు సేకరించకుండానే వారికీ ఎలాంటి సహకారాలు అందించడం చేతకాదుకానీ ధర్నారాస్తారోకో చేస్తారా… దమ్ముంటే చర్చలకు దిగుదాం మేము రెడీ… మీరు రెడీనా బిఆర్ఎస్…
314 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3 అధికారం చేపట్టాలనే దురాశతో ముందుకు సాగుతున్న ఎన్ని పన్నాగాలు పన్నిన బీజేపీ.. రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ నాయకులు ధర్నా చేయడానికి మరి ఎక్కడ గ్రామాలు లేవా పోతుగల్ సహకార సంగం ఎదుట ధర్నాచేయడం రైతుల వద్దకువెళ్లి పూర్తిగా వివరణ తీసుకోకుండా అర్థంలేని మాటలతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నారు పోతుగల్ సింగిల్విండో చైర్మన్ బాపురావు రాష్ట్రంలో అధికార […]
ముస్తాబాద్ మండలం మోహినికుంటా గ్రామంలో మోహినికుంట నుండి వెంకట్రావుపల్లెకు వెళ్లే…
596 Views ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే 3, రోడ్డు నరసింహ స్వామి, గుట్ట దగ్గర, నూతన బిడ్జి నిర్మాణంకు భూమి పూజ చేసిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ… ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, […]
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం..రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
129 Viewsగజ్వేల్ మండలం అహ్మదీపూర్ , సింగాటం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది.అదేవిధంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ట్లో fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటిసి మల్లేశం , ఆత్మకమిటి చైర్మన్ కృష్ణ రెడ్డి, భారస […]
పవన నిర్మాణ కార్మికులకు ఉచిత హెల్త్ చెకప్… ఈసదుపాయాలు అందించిన సీఎంకేసీఆర్ కు పాలాభిషేకం…
145 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3 , తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. చేపట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య సంక్షేమపథకం పెట్టినారు. ప్రతికార్మికుడు కెసిఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ వారికి కార్మిక సంఘం తరఫున పాలాభిషేకం చేశారు. వారికి ఈపథకం పెట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్య రక్ష ప్రతి లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి వర్తిస్తుంది రాజన్న సిరిసిల్లలో క్యాంపు నిర్వహించడం జరిగిందని ముస్తాబాద్ […]
బిజెపిపార్టీ ఆధ్వర్యంలో పోతుగల్ సహకార సంఘం ఎదుట ధర్నా రాస్తారోకో..
220 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, పోతుగల్ సహకార సంఘం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని ధర్నారాస్తారోకో చేశారు. రైతులు ఆరుకాలం పండించిన పంటలను చేతి కంది దశలో అకాల వర్షానికి వరిచేలు నేలకోరిగాయి కొంతమంది రైతులు కోసిన వడ్ల కుప్పలపై వర్షంపడి తడిసి ముద్దయి వరదల దాటికి నీటిలో కొట్టుకుపోతున్నాయి మరికొన్ని నానిన వడ్లు మొలకెత్తాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు పండించే వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన ప్రభుత్వం కొనాలని […]
మృతుని కుటుంబానికి 2,లక్షలు ఆర్డర్ కాపీ అందించిన బిఆర్ఎస్…
235 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, గూడెం గ్రామానికి చెందిన గద్దల దుర్గాప్రసాద్ బిఆర్ ఎస్ పార్టీకార్యకర్త గత 3నెలల రోజుల క్రితం సిరిసిల్ల నుండి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుండి జారిపడి మరణించారు. అతనికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అతని భార్య సుజాతకి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేతుల మీదుగా 2, లక్షల రూపాయల ఆర్డర్ కాఫీనీ […]
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను అదైర్యపడొద్దు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించిన ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
128 Views జగదేవపూర్ మండలములోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని…ప్రభుత్వం తరుపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు,మండలం లోని ఆనంతసాగర్,తిమ్మాపూర్ గ్రామాల్లో స్థానిక సర్పంచ్ లు లావణ్య మల్లేశం,లక్ష్మీ రమేష్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్టించారు, వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుమార్,మహేందర్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. […]










