112 Viewsగ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ […]
విద్య
హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
122 Views-యజమానులు జాగ్రత్తలు పాటించాలి -తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి తిమ్మాపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిత్యం పని చేసేలా చూడాలని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై ప్రమోద్ రెడ్డి సూచించారు.గురువారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మండలంలోని హాస్టల్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. ఈసందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పంపించాలని,రాత్రి […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు
178 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]
టెన్త్ టాపర్స్కు నగదు పోత్సాహం
98 Views– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన్నెంపల్లి ఉప సర్పంచ్ 2022–23 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మన్నెంపల్లి ఉప సర్పంచ్ పొన్న అనిల్గౌడ్ నగదు ప్రోత్సాహం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు,పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థులు పోటీపడి చదివారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు. దీంతో మొదటి అయిదుగురు విద్యార్థులకు […]
బుక్కులు పెన్నులు చాక్లెట్స్ పంపిణీ చేసిన అభిమాని శీలం వెంకటేష్…
211 Viewsరాలేదు ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, అంబేద్కర్ నగర్ ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ గ్రామానికి చెందిన శీలం వెంకటేష్ శరత్ అన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లకు పైచిలు ఆరోగ్యంగా ఉండాలని తనసొంత సహాయంతో ముస్తాబాద్ ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం పిల్లలకు బుక్కులు, పెన్నులు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా శీలంవెంకటేష్ మాట్లాడుతూ జన్మనిచ్చే తల్లిదండ్రులను, విద్యనేర్పే గురువులను ఎప్పటికీ, ఎన్నటికీ విస్మరించరాదు. ప్రతితల్లిదండ్రులు […]
ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు
172 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]
బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్:
120 Viewsబెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపిక కావడం జరిగిందని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు పాఠశాలలకు 2023 – 24 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపిక కావడం జరిగిందన్నారు,పాఠశాలలో ఒకటవ తరగతి […]
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష… – పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్..
138 Viewsజిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష* పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, […]
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….
278 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]
వర్గల్ మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి.
105 Viewsసిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి పి .శ్రీనివాస్ రెడ్డి వర్గల్ మండలం లోని వివిధ పాఠశాలలను ఆకశ్మీకంగా తనిఖీ చేయటం జరిగింది….. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థుల సామర్థ్యలను మరియు చతురవిద ప్రక్రియలను పరీక్షించటం జరిగింది. మరియు మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించటం, మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టాలని సూచించటం జరిగింది. పిఎస్ నగరం తండా , పీస్ఆవుసులోని పల్లి మరియు పీస్పా రామక్కపేట పాఠశాలలను కూడా తనిఖీ చేయటం జరిగింది. […]










