ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ బడిలోకి పంపించండి సకల వసతులు ఉంటాయి…. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

126 Viewsఉపాధి హామీలో బడిభరోస.. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు మంగళవారం రోజున రోజు హరిదాస్ నగర్ గ్రామంలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు ఈ సందర్బంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లి దండ్రులను కోరారు అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసిఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పిస్తున్నారని తెలిపారు […]

ప్రాంతీయం విద్య

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు బొప్పాపూర్ గ్రామస్తులు

188 Viewsపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి […]

Breaking News విద్య

పది ఫలితాలలో మెరిసిన ఆణిముత్యం..10/10 జిపిఏ సాధించిన పొన్నాల తన్విక

1,254 Views10/10 జిపిఏ సాధించిన పొన్నాల తన్విక* -జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల బొప్పాపూర్ లో మెరిసిన చదువుల ఆణిముత్యం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో పొన్నాల తన్విక 10/10 జిపిఏ సాధించడం వారి తల్లితండ్రులు పొన్నాల మైపాల్ రెడ్డి రజిత రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రమణ ఉపాధ్యాయులు భూక్య హజ్జు నాయక్, రమేష్ రెడ్డి, రామ్ రెడ్డి, బాల్రెడ్డి, కిష్టారెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ శర్మ, భరత్,రమా […]

Breaking News కథనాలు విద్య

గడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

135 Viewsగడిచిన గతాన్ని… మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశమే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చదువు నేర్పిన గురువులు నాగభూషణం శంకరయ్య జనార్ధన్ వెంకటయ్య భాను కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం రోజునపూర్వవిద్యార్తుల సమ్మేళనం 1987 88 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిపారు. మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొదట వారితో చదివి పలు కారణాలతో మృతి చెందిన 22 మంది సహచర విద్యార్థులకు […]

కథనాలు విద్య

ఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు…

259 Viewsఆంగ్ల విద్యాభివృద్ధికి మంకు పట్టు (గుండారం పాఠశాలలో మంకు రాజయ్య జయంతి వేడుకలు) అక్షరానికి నోచుకోని మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టిన ఘనత మంకు రాజయ్యదేనని రాచర్ల గుండారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ అన్నారు. శనివారం గుండారం ప్రభుత్వ పాఠశాలలో ఎల్లారెడ్డిపేట పూర్వ మండల విద్యాధికారి మంకు రాజయ్య 52వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, మారుమూల పల్లెల్లో సైతం ఆంగ్ల విద్య అభివృద్ధికి […]

ప్రాంతీయం విద్య

గడిచిన కాలం… విడిచిన జ్ఞాపకాలు.. విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు….

355 Viewsఎల్లారెడ్డిపేట లో ఆత్మీయ వీడ్కోలు మండల కేంద్రంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ప్రభుత్వ కేంద్ర ప్రాథమిక పాఠశాల*సిపిఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లో ఐదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు ఉపాధ్యాయులు బాల బాలికలు ఉత్సాహంగా ఆటలతోపాటు నాట్యము చేస్తూ అందరిని అలరించారు అనంతరం విద్యార్థులకు సాగనంపారు ఇలాంటి ఉత్సవాలు మళ్లీ జరుపుకోవాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా రాణించాలని కార్య […]

విద్య

కె జి బి వి పాఠశాల విద్యార్థినులకు ఎగ్జాం ప్యాడ్ ల పంపిణీ.

143 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మస్ పూర్ గ్రామ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులకు బో ప్పా పూర్ గ్రామ ఉన్నత పాఠశాలకు లో 1996 _ 97 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పరీక్షా ప్యాడ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శ్రేణిలో ఉ త్తిర్ణులు కావాలని కోరారు. ఒక లక్ష్యంతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామోజు […]

విద్య

చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేత.

129 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 83 మంది విద్యార్థులకు వచ్చే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నందున వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల సభ్యుడు గడ్డం మధు మాట్లాడుతూ ఉన్నత చదువులకై పదో తరగతి బేస్ గా తీసుకుంటారని పదవ తరగతి తర్వాత మనం ఏ సబ్జెక్ట్ […]

Breaking News ప్రాంతీయం విద్య

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ

324 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]