260 Views(గన్నేరువరం జనవరి 30) చిన్ననాటి మిత్రుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో తల్లడిల్లిపోయారు స్నేహితులు. బాధిత కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో అండగా ఉండాలని సంకల్పించారు.. ఆనాటి గురువులు చిన్ననాటి మిత్రులందరు కలిసి రూ. 20.600 సమీకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్ (55) నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజున రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. నిరుపేద కుటుంబనికి చెందిన శ్రీనివాస్ కి భార్య చంద్రకళ, ఇద్దరు […]
విద్య
తల్లిదండ్రుల, గురువుల పాత్ర వెలకట్టలేనిది…
320 Views– మోటివేషన్ స్పీకర్ తిరుపతి (మానకొండూర్ జనవరి ) విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దటంలో తల్లితండ్రులు, గురువులు పాత్ర వెలకట్టలేనిదని మోటివేషన్ స్పీకర్ కే తిరుపతి అన్నారు… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రములో ప్రభుత్వ జూనియర్ కళాశాల , మానకొండూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాల, ఊటూర్ జడ్పీహేచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు ట్రైనర్ కుర్రే తిరుపతి (పోలిస్ హెడ్ కానిస్టేబుల్), తనతో దాసరి ప్రశాంత్, జర్నలిస్టు […]
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
234 Viewsమంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనం నాయనందకరంగా జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఉత్సాహంతో ఒకరి నొకరు అలాయిబలై చేసుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కోలుకున్న కొంత మంది మిత్రుల కళ్ళలో ఆనంద భాష్పాలు దొర్లయి. 1975 నుంచి 1995 వరకు విద్యాభస్యం చేసిన పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని […]
విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం…
508 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాకా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురు వారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ […]
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
271 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]
ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
248 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]
ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి…
209 Views-తిమ్మాపూర్ తహశీల్దార్ కనకయ్య. (తిమ్మాపూర్ డిసెంబర్ 20) తిమ్మాపూర్ యంపిడిఒ కార్యాలయం ఆవరణలో తహాశీల్దార్ కే.కనుకయ్య ఆధ్వర్యంలో బిఎల్ఓఎస్, బిఎల్ఓ సూపర్వైజర్లకు ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2024 గురించి ఒక్కరోజు శిక్షణ ఇచ్చినట్లుగా తహాశీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చెయ్యాలని, మరణించిన వారిని జాబితా తొలగించాలని, తప్పులు లేని ఓటర జాబితాను తయారు చేయాలని కోరారు. బిఎల్ఓ లకు , బిఎల్ఓ […]
వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి
364 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]
విద్యాధికారి ఆకస్మిక తనిఖీ…
268 Viewsవర్గల్ మండల్ నవంబర్ 16: వర్గల్ మండలంలోని, నెంటూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలని ని విద్యాధికారి తనిఖీ చేశారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల గురించి వివరణ ఇస్తూ, బాగా చదవాలని మంచి స్కోర్ తేవాలని సూచించారు. ఎఫ్ ఎల్ ఎన్ స్కూల్ కాంప్లెక్స్ గురించి మీటింగ్స్ నిర్వహించారు. Telugu News 24/7tslocalvibe.com
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు జడ్.పి.హెచ్.ఎస్ బొప్పాపూర్ విద్యార్థినిలు.
280 Viewsఎల్లారెడ్డిపేట మండలం 14నవంబర్2023:-అక్టోబర్ 29వ తేదీన కరీంనగర్ లోని సేయింట్ జాన్స్ పాఠశాలలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల) ఖో ఖో అసోసియేషన్ సబ్ జూనియర్ (అండర్ 14) ఖో ఖో ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జడ్పిహెచ్ఎస్ రాచర్ల బొప్పపూర్ కు చెందిన డి.శ్రీజ, జి.రిషిత,ఏ. సంయుక్త ముగ్గురు విద్యార్తినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ మూడో తారీకు నుండి 13వ తారీకు వరకు కరీంనగర్లోని పారమిత […]










