359 Viewsఎల్లారెడ్డిపేట లో ఆత్మీయ వీడ్కోలు మండల కేంద్రంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రీయ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు ప్రభుత్వ కేంద్ర ప్రాథమిక పాఠశాల*సిపిఎస్ స్కూల్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లో ఐదవ తరగతి చదువుకున్న విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు ఉపాధ్యాయులు బాల బాలికలు ఉత్సాహంగా ఆటలతోపాటు నాట్యము చేస్తూ అందరిని అలరించారు అనంతరం విద్యార్థులకు సాగనంపారు ఇలాంటి ఉత్సవాలు మళ్లీ జరుపుకోవాలని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా రాణించాలని కార్య […]
విద్య
కె జి బి వి పాఠశాల విద్యార్థినులకు ఎగ్జాం ప్యాడ్ ల పంపిణీ.
146 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మస్ పూర్ గ్రామ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులకు బో ప్పా పూర్ గ్రామ ఉన్నత పాఠశాలకు లో 1996 _ 97 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పరీక్షా ప్యాడ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శ్రేణిలో ఉ త్తిర్ణులు కావాలని కోరారు. ఒక లక్ష్యంతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామోజు […]
చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు అందజేత.
132 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 83 మంది విద్యార్థులకు వచ్చే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నందున వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది చైల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల సభ్యుడు గడ్డం మధు మాట్లాడుతూ ఉన్నత చదువులకై పదో తరగతి బేస్ గా తీసుకుంటారని పదవ తరగతి తర్వాత మనం ఏ సబ్జెక్ట్ […]
ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ళు వితరణ
331 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రోజున ప్రారంభం కావడంతో ఉదయం పూట మొదటి సంవత్సరం సందర్భంగ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యూత్ నాయకులు పెన్ను పెన్సిల్లు అందజేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మంచిగా రాయాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ ఆకుల మురళీమోహన్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్,,ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యనాయక్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సద్దాం,సీనియర్ […]
విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
182 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. ఎల్లారెడ్డిపేట మార్చి 08 : ఎల్లారెడ్డిపేట మండలంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న మహిళ సిబ్బందికి పాఠశాల కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్, ప్రిన్సిపాల్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు ఘనంగా శాలువాతో సత్కరించి స్త్రీమూర్తుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం […]
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ నూతన అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈవో
193 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ నూతన అధికారిగా బాధ్యతలు తీసుకున్న డీఈవో ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా సిఆర్పి అసోసియేషన్ తరపున మర్యాదపూర్వ రాకంగా జిల్లా కార్యాలయంలో కలిసి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు మీరు గ్రౌండ్ లెవెల్ లో మంచి సహకారాన్ని అందిస్తున్నారని తెలుసుకున్నాను ఇకముందు కూడా మన జిల్లాను ముందు వరుసలో నిలపడానికి […]
విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
149 Views విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]
పదిలో మళ్లీ మనమే ఫస్ట్ రావాలి. – పదవ తరగతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఏంఈఓలు, డీఈఓతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్ లో మాటామంతి
152 Viewsసిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. ఈ యేడు స్వయంగా తానే లక్షలాది రూపాయలు వెచ్చించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ రూపొందించి జిల్లాలోని విద్యార్థులందరికీ అందజేసినట్లు, ఆ డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం 98 శాతం ఉత్తీర్ణతతో […]
పుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు
239 Viewsపుల్వామా వీర జవాన్లకు విద్యార్థులు నివాళులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో., 4ఏళ్ల కిందట పుల్వామాలో ముష్కరుల బాంబు దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు చిన్నారి విద్యార్థులు కొవ్వొత్తుల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం భారతీయుల బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుండి బాగా చదివి, దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల […]
సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కి విరాళం అందజేసిన భేతి మల్లేశం…
144 Views సాంస్కృతిక కార్యక్రమాల వేదిక(స్టేజి) కి విరాళం అందజేసిన భేతి మల్లేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయుటకై బేతి మల్లేశం మరియు వారి కుమారులు బేతి శ్రీనివాస్, బేతి వేణు లు వారి మాతృమూర్తి కీర్తిశేషులు బేతి రాధమ్మ జ్ఞాపకార్థం సహృదయంతో 30 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ కు విరాళంగా అందజేసినారు. అదేవిధంగా 2022-2023 విద్యా సంవత్సరంలో పదవ తరగతి […]










