22 Viewsభీమారం ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు. మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. ఈరోజు భీమారం మండలంలోని మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్ చేస్తే ఆ నెంబర్ కలవడం లేదని మండలంలో లోనే అధికంగా మధికల్ లైన్ కట్ చేస్తున్నారని ఈ సమస్యని త్వరగా తీర్చాలని కోరుతూ మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ , ధరఖాస్తు ఇవ్వడం […]
Breaking News
అభిమానానికి ఆర్థిక భరోసానిచ్చిన స్వచ్ఛంద సహాయ సంస్థ.. …
97 Viewsనిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్9 గ్రామంలో ఇటీవల బ్రెయిన్ డెడ్ తో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న బండారి అశోక్ మృత్యువుతో పోరాడి మరణించారు. కాగా దేవసేన ఆదివారం అదే గ్రామానికి చెందిన డాన్స్ మాస్టర్ అశోక్ (అలియాస్ అబ్బాస్) అకస్మిక మరణం చెందడం వలన వారి యొక్క కుటుంబానికి SSC 2004 2005 బ్యాచ్ వారు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వేల్పూర్ అనే సేవ సంస్థను ఏర్పాటు చేసుకొని సహాయం చేయడానికి ముందుకు […]
రోడ్లన్నీ గుంతల మయం..?!. యువకుల శ్రమదానం
412 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ యువకులు ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు మేడిశెట్టి మల్లేష్, మామిండ్ల కిషన్, మాడిగపు శ్రీనివాస్, మేడిశెట్టి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం చేసిన ఈ స్వచ్ఛంద సేవను […]
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి..
533 Viewsరోడ్డు ప్రమాదంలో దుమాల వాసి మృతి విషాదం లో దుమాల ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ శివారులో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి లో గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మద్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అక్కడికక్కడే మరణించారు, దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అనే పెయింటర్ సమీపంలో హెచ్ పి పెట్రోల్ బంక్ లో […]
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన యువకులు
24 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన యువకులు. మంచిర్యాల జిల్లా. నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల బతుకులు మారాలంటే ,తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు, శనివారం రోజున భీమవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ […]
దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. *సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం:పోలీస్ కమిషనర్* జాతీయ ఐక్యత దినోత్సవం “రన్ ఫర్ యూనిటీలో” భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఐక్యతగా, బందు భావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ […]
రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి
32 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]
బిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక
15 Viewsబిఎస్పి మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబు ఎంపిక. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాదులో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, స్టేట్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్ర, రాష్ట్ర నాయకులు దయానంద్, కాదాసీ రవీందర్ వారి ఆధ్వర్యంలో నూతనంగా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ గా నాగుల కిరణ్ బాబుని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ పార్టీ నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని […]
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కలిసినా వెంకటేశ్వర్ గౌడ్
11 Viewsకేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసు పురోగతి పై బాధిత కుటుంబానికి న్యాయం […]
జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక
98 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్










