Breaking News

నీ ఓటమి తప్పదు

115 Viewsచేర్యాల రెవెన్యూ డివిజన్ జి ఓ తో పల్లా రావాలి ,లేనిచో నీ ఓటమి తప్పదు…జాక్ చైర్మన్ చక్రదారి బైర వ బట్ల అక్టోబర్ 9 సిద్దిపేట జిల్లా చేర్యాల గత ఏడు సంవత్సరాలు గా ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న చేర్యాల డివిజన్ ఉద్యమం ఇక తారా స్థాయికి చేరుకుందని,2018 ఎన్నికల్లో, చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రామిస్ చేసి మాట తప్పిన అధికార పార్టీ నాయకుల ను ప్రజలు నమ్మరని చైర్మన్ చక్రదారి అన్నారు.. […]

Breaking News

రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించండి.

132 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 9 :రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి. మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేత… వర్గల్ మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును వర్గల్ రెడ్డి సంఘం బాధ్యులు వేలూరి కృష్ణారెడ్డి , ఇర్రి రంగారెడ్డి , వేలూరి వెంకట్ రెడ్డి , రామకృష్ణారెడ్డి , శ్రీనివాస్ రెడ్డిల నేతృత్వంలో మంత్రి హరీష్ […]

Breaking News

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

118 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 9:అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు. తాహసిల్దార్ హరి కిరణ్ కుమార్ వర్గల్, విద్య సరస్వతి ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూములుల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తున్నారని, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులతో కలసి తాసిల్దార్ హరికిరణ్ కుమార్ కు అక్రమ కట్టడాలు నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తాసిల్దార్ అక్రమ కట్టడాల నిర్మాణాలను పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన […]

Breaking News

అల్పాహార పథకం  

144 Viewsముఖ్యమంత్రి అల్పాహార పథకం అక్టోబర్ 9 పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్  సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి  ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి  గ్రామ సర్పంచ్  భాస్కర్ తో కలిసి పర్యవేక్షించారు . ఈ సందర్భంగా  అల్పాహారంగా ఉప్మా మరియు టమాటో పచ్చడి లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. డిఇఓ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాన్ని అమలు పరచని విధంగా కట్టుదిట్టంగా, ఆరోగ్యకరంగా, ప్రభుత్వ బడుల్లో చదివేది […]

Breaking News

ప్రకటించకపోతే రణరంగమే

148 Viewsడివిజన్ ప్రకటించకపోతే చేర్యాల రణరంగమే జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ అక్టోబర్ 9 సిద్దిపేట జిల్లా దులిమిట్ట  . చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయకపోతే,  ప్రాంతం రణ రంగమై కదనరంగంలో దూకుతుందని, తెలుపుతూ, దూల్మిట్ట మండల కేంద్రంలో, అంబేద్కర్ చౌరస్తాలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం తలపెట్టిన బంధు సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, చేర్యాల డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రజలంతా కలిసి ఉద్యమిస్తారని, అధికార […]

Breaking News

వీళ్ళని ఏ ప్రభుత్వ పథకం ఆదుకుంటుంది.

187 Viewsవర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 9:చూడనికి తల్లిదండ్రులు లేరు ఉండనికి ఇల్లులేదు. మైలారంగ్రామానికి చెందిన కొత్తోల్లా రాజు, రగుపతి ఇద్దరు అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు, వీరి బాల్యంలోనే అనారోగ్యకారణాలతో మరణించినారు.వారు మరణించిన సమయానికి వారి వయసు ఒకరికి 7 సంవత్సరాలు మరొకరికి 5 సంవత్సరాలు పెద్ద అబ్బాయి పనిచేసుకుంటు 10 వ తరగతివరకు చదువుకున్నాడు.చిన్న అబ్బాయి కూడా 10 వ తరగతి వరకు చదువుకున్నాడు.వీరి అలాన పాలన వీరి అమ్మమ్మ చూసుకునేది ఇప్పుడు తనకు చేతకాకుండా […]

Breaking News

ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

281 Views 24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 9 ఎన్నికల షెడ్యూల్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఢిల్లీలో విడుదల చేయనుంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

యువతకు సన్మానం

176 Viewsఉద్యోగం సాధించిన గ్రామ యువతకు సన్మానం అక్టోబర్ 08 కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్ద కొడప్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామానికీ చెందిన కలందర్ లక్ష్మణ్, కుర్లేపు యోగేశ్వర్ లు కానిస్టేబుల్ ఉద్యోగానికి, కుమ్మరి సుజాత బిపిఎం ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా కాస్లాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ప్రజా ప్రతినిధులు సన్మానించారు. తదనంతరం ఎంపీటీసీ సాయిరాం మాట్లాడుతూ గ్రామం నుండి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో […]

Breaking News

ఆత్మగౌరవ సభ

156 Viewsముదిరాజుల ఆత్మగౌరవ సభ అక్టోబర్ 8 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఐక్యత వేదికకు అడవిదేవులపల్లి మరియు ముది మాణిక్యం గ్రామాల నుండి ముదిరాజులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న ముదిరాజులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను అన్ని రకాలుగా గుర్తించి ప్రతి పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరారు.ముదిరాజుల సమస్యలు […]

Breaking News

గంజాయి మత్తులో యువకుడు దారుణ హత్య

142 Viewsనల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు అక్టోబర్ 8 నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు. గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ […]