24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 9
ఎన్నికల షెడ్యూల్ మధ్యాహ్నం 12 గంటలకు
విడుదల
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఢిల్లీలో విడుదల చేయనుంది.





