160 Viewsసిద్దిపేట నుండి యాదగిరిగుట్ట బస్సు పోతిరెడ్డిపల్లి మీదుగా బస్సు వెళ్లాలని ధర్నా అక్టోబర్ 17 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా సిద్దిపేట నుండి యాదగిరిగుట్ట కు వెళ్లే బస్సు రావడంలేదని గంటసేపు పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఒక గంట సేపు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి బస్సు రావడం లేదని ఆందోళన నిర్వహించారు ఎట్టకేలకు కండక్టర్ డ్రైవర్లు […]
Breaking News
యూనివర్సిటి ప్రకటించాలి
154 Viewsసీఎం సిద్దిపేటకు ప్రభుత్వ యూనివర్సిటి ప్రకటించాలి. ఈ అంశం పై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. అక్టోబర్ 17 సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ యూనివర్సిటి సాధనోధ్యమ కమిటీ అధ్వర్యంలో ప్రొ జయశంకర్ విగ్రహం ఎదుట కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎ.బాబురావు,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వ యూనివర్సిటి […]
ధర్మపురి నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
187 Viewsధర్మపురి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిలుగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి (పూణే ఎమ్మెల్సీ )శ్రీరాం షిండే , పాల్గొన్న మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా.జి. వివేక్ వెంకటస్వామి,జిల్లా అధ్యక్షుడు మొరపల్లి సత్యనారాయణ. ఎండపల్లి మండలం రాజారాం పల్లి ఎస్ హెచ్ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన వివేక్ వెంకటస్వామి. వచ్చే 50 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా […]
తిమ్మాపూర్ లో నగదు పట్టివేత..
385 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 16) వాహనాల తనిఖీలో 5 లక్షల 40 వేల నగదును పట్టుకొని సిజ్ చేసిన పోలీస్ లు.. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామ చౌరస్తా లో ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా, కరీంనగర్ మండలం వల్లంపాడు గ్రామానికి చెందిన ఓడ్నాల దేవేందర్ వద్ద నుండి 5.40.000 నగదును పట్టుకొని అతని వద్ద ఎలాంటి దృవీకరణ పత్రాలు లేనందున ఎన్నికల నియమావళి ప్రకారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని […]
సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… ముదిరాజ్ కుల సంఘ సభ్యులు
244 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]
పంటలకు మందుల పిచికారి
125 Viewsడ్రోన్ సహాయంతో పంటలకు మందుల పిచికారి -షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ” ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అక్టోబర్ 15 కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామంలో మనుషుల ద్వారా కాకుండా ఆధునిక పరికరమైన డ్రోన్ సహాయంతో వరి,మరియు పత్తి, మిరప, కంది, ” శివశక్తి గ్రూప్ ఆఫ్” కంపెనీ అయినటువంటి “షణ్ముఖ అగ్రిటెక్” ఆధ్వర్యంలో వ్యవసాయానికి సంబంధించిన ఈ డ్రోన్ సహాయంతో మంగళపల్లి గ్రామంలో మూడు ఎకరాల వరి పంటకు ఎకరానికి 12 లీటర్ల తో […]
అరెస్ట్ చేయడం సిగ్గుచేటు
111 Viewsఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని హౌజ్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్ అక్టోబర్ 15 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ని […]









