దౌల్తాబాద్ పట్టణ సర్పంచ్ కోన్యల వెంకటేశం తండ్రి కొన్యాల రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది. మృతదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి
363 Views ఒకరు మృతి పలువురికి గాయాలు ములుగు జిల్లా, తడ్వాయి, సెప్టెంబర్ 14 ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాడ్వాయి మూడు కిలో మీటర్ల దూరంలో టాటా మ్యాజిక్ కారు డికొన్నాయి ఈ ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందాగా మరో ఇద్దరు గాయపడ్డారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
194 Viewsఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసిన మర్కుక్ బీజేపీ శ్రేణులు అక్టోబర్ 24 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిజెపి అధ్యక్షులు రమేష్,బి జె పి పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ను మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు గజ్వేల్ లోని ఎస్ ఫంక్షన్ […]
128 Viewsమే 15 సోమవారం (ts తెలుగు న్యూస్) మన్నే శ్రీనివాస్ దాసర్ల పల్లి: గజ్వేల్ నియోజకవర్గం లో మూడోసారి హైట్రిక్ కొట్టబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అఖండ మెజార్టీతో ఈసారి గెలుపొందడం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈమధ్య గద్దరు వస్తాడని కొందరు చెప్పుకోవడం ఆయన కూడా అలా అనడము ఇక్కడ టిఆర్ఎస్ ఆశ తమాషా గారు ముఖ్యమంత్రి మీద గద్దర్ లాంటివాళ్ళు పదిమంది గద్దర్లు వచ్చినా గజ్వేల్ లో ఏం చేయలేరు. No […]