Breaking News

డబుల్ బెడ్ రూమ్ లు అమ్ముకున్న నాయకులు

289 Viewsకొడకండ్ల గ్రామంలో ప్రభుత్వ డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న బి ఆర్ ఎస్ నేతలు నవంబర్ 18 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను నిరుపేదలైన సెలక్షన్ లిస్టులో పొందుపరిచి డబుల్ బెడ్ రూములు సాంక్షన్ వచ్చిన తర్వాత ఇవ్వకుండ కొడకండ్ల గ్రామ బిఆర్ఎస్ నేతలు ఎంపీటీసీ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్రావు గ్రామ అధ్యక్షులు భాస్కర్ మరియు మండల ప్రజా ప్రతినిధులు కలసి తన అనుచరులైన […]

Breaking News

కెసిఆర్ పై విమర్శ

291 Viewsకెసిఆర్ ను విమర్శించిన కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ నవంబర్ 18 సిద్దిపేట జిల్లా గాజ్వెల్ భయభ్రాంతులకు గురి చేసిన బి ఆర్ ఎస్ నాయకులు దాసరపల్లి గ్రామం ములుగు మండల్ బి ఆర్ ఎస్ నాయకులు మాకు ఓటు వేస్తే నే మీకు పింఛన్ వస్తుంది ఇల్లు ఇస్తాము కళ్యాణ లక్ష్మి ఇస్తాము ఓటర్స్ ను బెదిరిస్తున్నారు రాజ్యాంగబద్ధంగా నాయకులు ఓటర్స్ ను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా […]

Breaking News

BRS లో చేరిన వైయస్సార్ టిపి ఇంచార్జ్

290 Viewsమంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్,    BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

BRS లో చేరిన వైయస్సార్ టిపి ఇంచార్జ్

255 Viewsమంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు.ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎన్నికల ప్రచారం

322 Viewsమర్కుక్ మండలంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల ప్రచారం. పాములపర్తి గ్రామం నుండి బారి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ పాండు గౌడ్ నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామం నుండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్ తో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో మర్కుక్ బయలుదేరారు.వైద్య,ఆరోగ్య శాఖ […]

Breaking News

బి జె పి ఇంటింటి ప్రచారం

255 Viewsనర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో బి జె పి ఇంటింటి ప్రచారం నవంబర్ 17 మార్కుక్ మండలం నర్సన్నపేట సీఎం దాత్తాత గ్రామంలో మార్కుక్ మండల్ ఇంచార్జ్ మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అతిథిగా ఈటెల రాజేందర్ కోడలు క్షమిత, ప్రచారంలో పాల్గొన్నారు. గడపగడపకు ప్రచారం చేస్తూ బిజెపి మ్యానిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ ఈటల రాజేందర్ కు మద్దతు గా పువ్వు గుర్తుకు ఓటు వేసి […]

Breaking News

కమిటీ సమావేశం

242 Viewsభారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశం నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా విచేసిన గోవా రాష్ట్ర ఎమ్మెల్యే దయానంద్ సోపటే ముఖ్య అతిథులుగా విచ్చేసి మండలంలో భారతీయ జనతా పార్టీ గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి సింగం సత్తయ్య మండల అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ఉపాధ్యక్షుడు […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

270 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన గుంటి రేణుక పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి పిల్లల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటానికి కుటుంబానికి రూ.100000, లక్ష రూపాయల, ఆర్థిక సాయాన్ని అందించారు. సీనియర్ నాయకులు, మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయిని […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

వరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు… కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు ఆరోపణ…

212 Viewsవరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్… ప్రస్తుతం రైతుల వద్ద నుండి తాలు,పొల్లు ,పేరిట వడ్లు కటింగ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 కిలోలు తూకం వేయాల్సిన వడ్లు అదనంగా రెండు,మూడు కిలోలు తూకం వేసి కటింగ్ ద్వారా వచ్చిన డబ్బులను రైతు బందు పథకం కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.మండల […]

Breaking News

పతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

249 Viewsపతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ 16 కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని పతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే అందించిందని వారు అన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారాన్ని కొనసాగించారు అంతేకాకుండా ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను పతి కుటుంబానికి అందే విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చొరవ తీసుకొని […]