Breaking News

BRS లో చేరిన వైయస్సార్ టిపి ఇంచార్జ్

237 Views

మంచిర్యాల నియోజకవర్గ వైయస్సార్ టిపి ఇంచార్జ్, లక్షట్ పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో BRS ఎమ్మెల్యే అభ్యర్థి నడిపల్లి దివాకర్ రావు.ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని BRS పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి కి రాజీనామా చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *