143 Viewsరాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రజిత సాయి చంద్ అభినందనలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజని సాయిచంద్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వారిని కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్ ,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా […]
Breaking News
బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!
451 Viewsబండారికి మళ్లీ మెండిచెయ్యేనా…! సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం ఎల్లారెడ్డిపేట జూలై 21 : బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]
కెసిఆర్ కాలనీకి తప్పిన పెను ప్రమాదం
142 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం గ్రామం పాములపర్తి గ్రామ శివారులో కట్టిన కొత్తగా డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ కాలనీ వద్ద త్రి ఫెస్ కరెంట్ పోల్ కరెంటు లైన్ సాంక్షన్ చేసేటప్పుడు పాతిపాతనట్టు పాతారు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పోల్ వంగిపోయింది అదే డబుల్ బెడ్ రూమ్ ల మీద పడితే చాలా ఇబ్బందికి గురయ్యేవారు ప్రమాదం తప్పినట్టే ఇప్పటికే కాలనీ వాళ్లు భయానికి లోనయ్యారు ఇది అంతా చూసి కూడా […]
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి*
107 Views*భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి* *హైదరాబాద్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమానికి ప్రకాశ్ జావడేకర్, తరుణ్ చుగ్, మురళీధర్ రావు, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్, విజయశాంతి, వివేక్ తదితరులు హాజరయ్యారు.* Manne Ganesh Dubbaka constancy 9701820298
ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా..
109 Viewsసాగు చట్టాలను భూతంలా చూపి కాంగ్రెస్ AAP పార్టీలు కలిసి ఆడించిన దొంగ ఆందోళన ఫలితం ఇదిగో ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా…లేని కొరతను ఏర్పరచి,ధరను గణనీయంగా పెంచి కోట్ల రూపాయలు గడిస్తున్న కాంగ్రెస్ బ్రోకర్లు. తస్మాత్ జాగ్రత. కొన్ని రోజులు కొనకండి. రోగం కుదిరి దిగి వస్తారు ఈ కాంగ్రెస్ దగుల్బాజీ […]
అగ్ని ప్రమాదంలో మరణించిన శంబుకర్ నాగమణి గారి కుటుంబ సభ్యులను మరియు అగ్ని ప్రమాదంలో గాయపడిన నాగమణి భర్త ఆనంద్ ని పరామర్శించి 10,000/- ఆర్ధిక సహాయం
103 Viewsఇబ్రహీంపట్నం నియోజకవర్గం, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లోని తట్టి అన్నారం, వైఎస్అర్ నగర్ లో ఇటీవలే అగ్ని ప్రమాదంలో మరణించిన శంబుకర్ నాగమణి గారి కుటుంబ సభ్యులను మరియు అగ్ని ప్రమాదంలో గాయపడిన నాగమణి భర్త ఆనంద్ ని పరామర్శించి 10,000/- ఆర్ధిక సహాయం చేసిన BRS రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ గారు. వారితో పాటు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటి అధ్యక్షులు సిద్దెంకి కృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు పరుశురాం పాశం దామోదర్, మాజీ కౌన్సిలర్లు […]
భారీ* *వర్షాలకు అప్రమత్తంగా వుండాలి-మర్కూక్ సర్పంచ్*
111 Views*భారీ* *వర్షాలకు అప్రమత్తంగా వుండాలి-మర్కూక్ సర్పంచ్* పాత మట్టి గోడల ఇళ్ళల్లో ప్రజలు నివాసం వుందరాదు కులె అవకాశం ఉన్నంధున వాటికి దూరంగా వుండాలి. విద్యుత్ స్తంభాలకు ఎలక్రికల్ షాక్ వచ్చె అవకాశం ఉన్నంధున వాటిని తాకరదు . అవసరమైనపుడు ప్రాయనలు వాయిదా వేసుకోవాలి . తీవ్ర వర్ష ప్రభావం వున్నందున పిల్లలు బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి.. దగ్గరలో నీటితో నిండిన చెరువులు కుంటల వద్దకు చూసేందుకు వెళ్ళకుండా చేసుకోవాలి.. వర్షం నీటిలో తడిసి […]
బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్*
267 Views *బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్* పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట, వరంగల్ రోడ్ కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో ఉన్న మోయ తుమ్మెద వాగు ప్రవాహాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్ వాగుకు ఇరువైపులా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రజల […]
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
150 Viewsహైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 4న బండి సంజయ్ స్థానంలో ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా కీలక మార్పు చేపట్టింది. కిషన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్కు చేరుకునే కిషన్రెడ్డి బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్లను పేదలకు కేటాయించాలని […]










