201 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]
142 Viewsఅక్టోబర్ 4 విమాన ప్రమాదంలో భారత వ్యాపారవేత్త మృతి జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త హర్వాల్ రణావా ఆయన కుమారుడు అమర్ దుర్మరణం చెందారు. ప్రైవేటు విమానంలో హారారే నుంచి మురోవా వజ్రాల గనికి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. రణ్ వా రూ.33 వేల కోట్లకుపైగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు. […]
116 Viewsములుగు జిల్లా : ములుగులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క (PA) వ్యక్తిగత సహాయకులు, మృతి.. అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన వెంకటనారాయణ (జబ్బర్), Poll not found ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్