117 Views*అకునూర్ లో బి జే ర్ యూత్ అధ్యక్షులు *ఎర్రోళ్ల కృష్ణ* ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు* స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకునూర్ అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల కృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏర్రోళ్ళ కృష్ణ మాట్లాడుతూ మహనీయుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి తదనంతరం మహనీయుల త్యాగాలు మరువలేమన్నారు, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన రోజు స్వాతంత్రంగా […]
Breaking News
నిజాం సర్కార్ ను గద్దె దించిన అనభేరీ ప్రభాకర్ రావు జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహించాలి
109 Views కామ్రేడ్ బోయిని తిరుపతి సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండల కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అనభేరి ప్రభాకర్ రావు 110 వ జయంతి నీ సీపీఐ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో బోయినీ తిరుపతి ఆధ్వర్యంలో ఆనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. ఈ కార్యక్రమంలో బోయిని తిరుపతి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి అమరుడైనటువంటి […]
టెన్త్ టాపర్స్కు నగదు పోత్సాహం
116 Views– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన్నెంపల్లి ఉప సర్పంచ్ 2022–23 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మన్నెంపల్లి ఉప సర్పంచ్ పొన్న అనిల్గౌడ్ నగదు ప్రోత్సాహం అందించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు,పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థులు పోటీపడి చదివారు. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు. దీంతో మొదటి అయిదుగురు విద్యార్థులకు […]
*77వ భారత స్వతంత్ర దినోత్సవ చుంచనకోట గ్రామ లో వేడుకలు…..*
109 Views*77వ భారత స్వతంత్ర దినోత్సవ చుంచనకోట గ్రామ లో వేడుకలు…..* చేర్యాల మండల చుంచనకోట గ్రామంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఘనంగాజాతీయజెండానుఎగురవేశారు ఈ సందర్భంగా తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయని మధ్యలో అశోక చక్రం ఉంటుందని ఈ అశోక చక్రం న్యాయానికి ధర్మానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా జాతీయ జెండాలో కాషాయం రంగు విప్లవాలకు నందిని మధ్యలో తెలుపు […]
*జాతీయ పతాకాన్ని ఎగరేసిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*
125 Views *జాతీయ పతాకాన్ని ఎగరేసిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్* *మర్కుక్ మండల పరిషత్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు. ఈ సందర్బంగా మండల పరిషత్ కార్యాలయ వేదికగా మర్కుక్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ మండల కో […]
ఘోర రోడ్డు ప్రమాదం మల్కాజ్గిరి
128 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ డిపోకు చెందిన T S 36 2655 నెంబర్ గల ప్రైవేట్ ఆర్టీసి బస్సు గజ్వేల్ నుండి. సికింద్రాబాద్ కు బయలు దేరింది. షామీర్ పెట్. మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారి రోడ్డులో బస్సును ఒక బోలోరో వాహనం ఢీకొన్నది అదే క్రమంలో బస్సును ఆపి బొలోరో […]
మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం
358 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ బీ ఆర్ ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాతుర్ గ్రామ బి ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు గుర్రాల శ్రీను,సీనియర్ నాయకులు గుర్రాల నర్సింలు,శివా రెడ్డి, భాస్కర్, కరుణాకర్, భాస్కర్, […]
ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం: మహానుభావుల త్యాగాలని స్ఫూర్తిగా తీసుకోవాలి:
229 Views 15: గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని జెండా వద్ద ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచి పాశం బాపు రెడ్డి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుటకు వెనుక ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఉందని బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది త్యాగమూర్తులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఎందరో మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాశం బాపురెడ్డి ఎంపీటీసీ […]
మత్స్యశాఖ కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తమ రూపాల గారికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్
127 Viewsఇటీవలసిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించిన రూపాల గారికి మత్స్యకారులందరూ వినతి కోరగా సానుకూలంగా స్పందించారు, దేశం మొత్తం మత్స్యకారులకై 20 వేల కోట్ల నిధులను మంజూరు చేసిన నరేంద్ర మోడీ గారు, సిద్దిపేట జిల్లా మత్స్యకారుల సొసైటీకి 400 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషకరం, మత్స్యకార మహిళల ఉపాధి కోసం సిద్దిపేట జిల్లాకు 16 పెద్ద వాహనాలను మంజూరు చేసినారు అలాగే మహిళా సంఘాలకు ఒక్కరికి రెండు లక్షల చొప్పున రుణాలు అందించమని ఇటీవలనే […]
గజ్వేల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
214 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళవారం ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మువ్వనల జెండా ఆవిష్కరించి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్, సిద్దిపేట జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్, గజ్జల పట్టణ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, కోశాధికారి సోమేశ్ కుమార్, చెన్నారెడ్డి,అయ్యప్ప శ్రీనివాస్, జార్జ్ రెడ్డి,మల్లేశం, ఆరోగ్య రెడ్డి,చంద్రం, చఖిలం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు […]










