Breaking News కథనాలు ప్రాంతీయం

అంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్…

301 Viewsఅంగన్వాడి ఆయా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఏఐటీయూసీ కడారి రాములు డిమాండ్… ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అంగన్వాడి ఆయమ్మ అక్కెనపల్లి సత్తెమ్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందింది . శుక్రవారంరాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంగన్వాడి ఆయా లకు సంబంధించిన సమ్మె కాలంలో 20 రోజులు నిరవధిక దీక్షలో పాల్గొన్నదని సత్తెమ్మ ఉద్యోగ భద్రత కావాలని […]

Breaking News

దొరల గడిలా పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి

405 Views– రేణికుంట కాంగ్రెస్‌ విజయబేరి సభలో టీసీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (తిమ్మాపూర్ నవంబర్ 23) తిమ్మాపూర్‌ మండలం రేణిగుంట గ్రామం లో గురువారం నిర్వహించిన మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్‌కు డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్‌ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకురాలు సోనియమ్మ అని అన్నారు. తెలంగాణ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు -ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి

799 Viewsసిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం

257 Viewsబ్యాట్ తో హ్యాట్రిక్ కొడదాం.. లగిశెట్టి శీనన్ననే గెలిపిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శీనన్ననే గెలిపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు గురువారం రోజున గడపగడపకు వెళ్లి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని నిరంతరం మీ వెంటే ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదిస్తే అసెంబ్లీలో తమ గలాన్ని వినిపిస్తామని సిరిసిల్ల జిల్లా సమస్యలను వెల్లడిస్తానని […]

Breaking News

తెలంగాణాలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు..

198 Viewsహైదరాబాద్ నవంబర్ 22:తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎన్నికల కమిషన్. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 49కేంద్రాల వివ‌రాలు…. ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ […]

Breaking News రాజకీయం

252 Viewsఅధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును కక్కిస్తాం – సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట, ప్రజాపక్షం/: అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును కక్కిస్తాం అవినీతి పాలనను అంతమొందిస్తాం ఈ అరాచక పాలనను సహించేది లేదని తెలంగాణ పొలిమేర వరకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరుగుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. […]

Breaking News

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ

374 Viewsకాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ నవంబర్ 21 సిద్దిపేట జిల్లా  గజ్వేల్ నియోజకవర్గం  జగదేవపూర్ మండలం జంగంరెడ్డిపల్లిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. జంగంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బాక కుమార్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు అశోక్ పటేల్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  కండువాలు కప్పి […]

Breaking News

శివలింగ ప్రతిష్ట మహోత్సవం

289 Viewsరాంపూర్ లో 25న శివలింగ ప్రతిష్ట మహోత్సవం నవంబర్ 21 సిద్దిపేట జిల్లా  చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో ఈ నెల 25న శివలింగ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శెట్టె కవిత-యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతాయని అందుకు ఈ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం […]

Breaking News

పార్టీ ప్రచారం ముమ్మరం

364 Viewsభారత చైతన్య యువజన పార్టీ ప్రచారం ముమ్మరం నవంబర్ 21 సిద్దిపేట జిల్లా  గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ లో భారత చైతన్య యువజన పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి రాగుల నాగరాజు ముదిరాజ్ జగదేవపూర్ మండలంలో ప్రచారం ముమ్మరం చేశారు జగదేవపూర్ మండలం లోని ముదిరాజ్ లను తనకు మద్దతు ఇవవలసిందిగా కోరారు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ఉపాధ్యక్షుడు రోయల కరుణాకర్ బిజీ వెంకటాపూర్ సర్పంచ్ రమేష్. పరమేశ్వర్.అన్నసగర్ సర్పంచ్ దండు లావణ్య […]