245 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 28:పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి. పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు . గురువారం మల్లారెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవo పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నేత అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన […]
Breaking News
మల్యాల లో ఆత్మహత్య సిరిసిల్ల జిల్లా లో విషాదం
202 Viewsమల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) గ్రామ శివారులో సిరిసిల్ల పట్టణానికి చెందిన చేరేళ్ళ సాయి(26) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లలో మెడికల్ ఏజెన్సీ కలెక్షన్ బాయ్ గా జీవనం కొనసాగిస్తుండేవాడు. జగిత్యాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి జీవితం పై విరక్తి చెంది కొండగట్టులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ2 కుమారస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Telugu News […]
ఆరు గ్యారెంటీల అమలుకై అడుగు వేసిన ప్రభుత్వం.
244 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 27:ప్రజల మేలుకోసమే ప్రజా పాలన కార్యక్రమం. -కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, మహా లక్ష్మీ తదితర ప్రభుత్వ 6గ్యారంటీ ల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. దరఖాస్తు కు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జత పరచాలి ఒక్కో గ్రామంలో 100కుటుంబాలకు కౌంటర్ ఏర్పాట్లు చేస్తాం గరిష్టంగా ఒక్కో గ్రామం లో 5కౌంటర్ లు ఉంటాయి. 6గ్యారంటీ లతో పాటు, ఇతర భూ సంబంధ సమస్య […]
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..
590 Views(శంకరపట్నం మండలం 26) కరీంనగర్ జిల్లా శకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన తోట బసవయ్య అనే వ్యక్తికి చెందిన పూరిల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ పూర్తిగా తో కాలిపోయింది.ఈ సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో వున్నా లక్షా 50వేల రూపాయల నగదు తో పాటు విలువైన బట్టలు, వంట సామాగ్రి, టీవీ పూర్తిగా కాలిపోయినవి.. బాధితులు పేదవారు […]
ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు.
250 Viewsహైదరాబాద్ డిసెంబర్ 26:ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు. దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం […]
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి..
345 Views(ఇల్లంతకుంట డిసెంబర్ 25) మానకొండూర్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ (35) అక్కడికక్కడే మృతి… వారం రోజుల క్రింద తన మామ చనిపోగా కుటుంబ వ్యవసాయ పనులను చూసుకుంటూ అత్తగారి ఇంటి లోనే ఉంటున్నాడు వ్యవసాయ పనుల్లో భాగంగా వరి నారును ట్రాక్టర్ పై తీసుకు వచ్చే ప్రయత్నం లో కేనాల్ కాలువపై వెళ్లగా అదుపుతప్పి,అందులో పడిపోయింది.మృతునికి […]
క్రిస్మస్ వేడుకలు.
154 Viewsదుబ్బాక డిసెంబర్ 25:క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సోలీపేట సతీష్. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలో రామేశ్వరంపల్లి గ్రామ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలీపేట సతీష్ రెడ్డి. వారితో పాటు మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రవి సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..
248 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]
బావిలో పడి తల్లి కూతురు మృతి
642 Views(చిగురుమామిడి డిసెంబర్ 25) వ్యవసాయ బావిలో పడి తల్లి కూతురు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో చోటుచేసుకుంది.. వివరలోకి వెళితే రామంచ గ్రామానికి చెందిన ముపాల అంజలి (30),దనుశ్రీ (5),తల్లి కూతురు వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిగురుమామిడి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు Manne Ganesh Dubbaka constancy 9701820298
ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి
265 Viewsఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి కత్తుల భాస్కర్ రెడ్డి డిసెంబర్ 24 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కుల మత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు […]










