Breaking News

యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందుకుంటున్న మహిళలు.

194 Viewsపెద్దపల్లి జనవరి 16:ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించిన యువ సంకల్ప ఫౌండేషన్. ముగ్గుల పోటీలు అనగానే మహిళలందరినీ ఒక చోటుకు తీసుకువచ్చి వారికి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో పల్లె అందమైన రంగవల్లులు వేయాలంటూ ఒత్తిడి వాతావరణం లో పోటీలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎవరి ఇంటి దగ్గర వారు వేసుకున్న ముగ్గులలో పోటీలు […]

Breaking News

వి హెచ్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు..

219 Viewsజగిత్యాల జనవరి 16:జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండల ముంజంపల్లి గ్రామంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డి ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరై వేములవాడ మరియు రాజంపేట బజరంగ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను వీక్షించి,విజేతగా నిలిచిన రాజంపేట బజరంగ్ జట్టు,రన్నర్ ఆప్ గా నిలిచిన వేములవాడ జట్టు,క్రీడాకారులను అభినందించి,క్రీడాకారులను అభినందించి ఇరు జట్లకు బహుమతులు ప్రదానం చేసిన జగిత్యాల జెడ్పీ చైర్ […]

Breaking News

వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు

117 Viewsకేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరణకే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు జనవరి 16 మెదక్ జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రతిఒక్కరు కూడ అవగాహన కలిగివుండి వాటిద్వారా లబ్ధిపొందాలని లింగోజీగూడ సర్పంచ్ మెగావత్ రవి, అల్లీపూర్ సర్పంచ్ పిట్ల సుగుణ శ్రీనివాస్ అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేద ప్రజలకోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించేందుకు మండల ఇంచార్జి అశోక్ సాదుల ఆధ్వర్యంలో […]

Breaking News

సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్న రైతు.

122 Viewsకామారెడ్డి జనవరి 16 :ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పంట చేనును పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన సురుకంటి మైపాల్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో చెరుకు పంటను సాగు చేసి స్వయంగా బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకు పంటనే కాకుండా కూరగాయలు, వరిని […]

Breaking News

మానవసేవే మాధవసేవ అంటున్న కాంగ్రెస్ నేతలు.

103 Viewsజనగామ జనవరి 16:ఆపదలో అండగా నేనున్నాంటూ.. పదవులు శాశ్వతం కాదు..ప్రజాసేవే వారి ధ్యేయం. నియోజకవర్గమే కుటుంబంగా భావిస్తున్న వైనం. సమస్యలు తెలుసుకునేందుకే రాజకీయాల్లోకి.. ప్రజలకు వెన్నుదన్నుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన కృషికి పలువురి ప్రశంసలు.. ప్రస్తుత కాలంలో సాయం కావాలని అడిగితే చాలు చాలా మంది ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు. ఏదైనా కష్ట మొస్తే సొంత కుటుంబ సభ్యులు సైతం ముఖం చాటేసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.. అయితే జనగామ ఎమ్మెల్యే […]

Breaking News

ఘనంగా సంక్రాంతి వేడుకలు

102 Viewsఘనంగా సంక్రాంతి వేడుకలు జనవరి 16 రాజంపేట్ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో మరియు తదితర గ్రామాలలో సంక్రాంతి వేడుకలు ప్రజలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గృహాల ముందు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వేడుకలు పురస్కరించుకొని ఆయా గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వాహకులు నిర్వహించారు. యువత రంగురంగుల గాలిపటాలు ఎగురవేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం

125 Viewsఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు జనవరి 16 కొమురం భీం జిల్లా ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్ డి ఓ సురేష్ లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు […]

Breaking News

ఇంటింటికి శ్రీరామరక్ష….

231 Viewsవర్గల్ మండల్ జనవరి 16 :శ్రీ రేణుక ఎల్లమ్మ భజన మండలి మరియు సీతారామాంజనేయ భజన మండలి మరియు గౌరారం గ్రామ ప్రజలు వీరందరి ఆధ్వర్యంలో గౌరారం విలేజ్ లో ప్రతి ఇంటింటికి అయోధ్య రామయ్య జండాలను పంచడం జరిగింది. ఈ జండాలను ఇప్పిచ్చినవారు కీర్తిశేషులు కంచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు భూమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం వీరిద్దరి కుమారులు కంచర్ల మల్లేశం గౌడ్, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇప్పియడం జరిగినది. గౌరారం గ్రామ ప్రజల సహకారంతో […]

Breaking News

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా

203 Viewsదినపత్రికల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జనవరి 16 కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ : దినపత్రికల మీడియా డిస్ట్రిబ్యూటర్ల, పేపర్ బాయ్ ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాదులోని బాగ్-లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దినపత్రికల […]

Breaking News

పండగ పూట చీకట్లో ఇక్కట్లు   

272 Viewsపండగ పూట చీకట్లో ఇక్కట్లు జనవరి 16 నల్లగొండ జిల్లా పాత తాలూకా కేంద్రం నిడమానూరు టౌన్ లో పంచాయితీ వ్యవస్థ కుంటుపడింది, ప్రజల ఇక్కట్లు పట్టించుకునే లేక వేల వేల బోతుంది. గ్రామం లో అంతర్గత రోడ్ లలో ఉన్న వీధి దీపాలు 1100 కాగా అందులో దాదాపు 120 వీధి దీపాలు వరకు పనిచేయ్యాట్లేదు. ఈ విషయం పై పలుమార్లు ప్రజలు అధికారులను విన్నవించుకున్నా పాటించుకునే నాథుడు కరువయ్యారు. తెలుగు పెద్ద పండుగ […]