Breaking News

ఇంటింటికి శ్రీరామరక్ష….

218 Views

వర్గల్ మండల్ జనవరి 16 :శ్రీ రేణుక ఎల్లమ్మ భజన మండలి మరియు సీతారామాంజనేయ భజన మండలి మరియు గౌరారం గ్రామ ప్రజలు వీరందరి ఆధ్వర్యంలో గౌరారం విలేజ్ లో ప్రతి ఇంటింటికి అయోధ్య రామయ్య జండాలను పంచడం జరిగింది.

ఈ జండాలను ఇప్పిచ్చినవారు కీర్తిశేషులు కంచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు భూమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం వీరిద్దరి కుమారులు కంచర్ల మల్లేశం గౌడ్, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇప్పియడం జరిగినది. గౌరారం గ్రామ ప్రజల సహకారంతో జైశ్రీరామ్ జై హనుమాన్ జై రేణుక మాత.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *