177 Viewsచంద్రాయన్ 3 ల్యాండింగ్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు పరిశోధనాత్మక రిపోర్టర్(ప్రిలాన్స్) తెలంగాణ రాష్ట్రం భారతదేశం గర్వించదగిన చంద్రాయన్ 3 లక్షల బుధవారం అడుగుపెట్టనుంది ఈ యొక్క అపూర్వమైన ఘట్టాన్ని లైవ్ లో చూసే విధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డి ఈ వో లు, ప్రిన్సిపాల్ తెలంగాణ విద్యాశాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాథమిక సమాచారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు టీ శాట్ ,,నిపుణ చానల్లో లైవ్ ప్రారంభం […]
Breaking News
*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం
120 Views*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం* ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ శాశ్వత ఆహ్వానితులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్, మార్క సతీష్ గౌడ్ ల ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్బంగా ఈ నియామకానికి సహకరించిన సోనియా గాంధీ ,రాహుల్ […]
ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
108 Viewsముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ తేది: 22-08-23 చిన్నకోడూర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ముదిరాజులను ఏనాడు పట్టించుకోలేదు ఐన బానిస ముదిరాజులు దొర కాల్లకాడనే ఉంటున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు సంఘ సభ్యులతో కలసి మంగళవారం చిన్నకోడూరులో మాట్లాడుతూ కేసీఆర్ మాయమతలకు మోసపోతున్న ముదిరాజులు కేసీఆర్ ను […]
*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు…ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..
114 Views*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ..ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..మంజులరెడ్డి మాట్లాడుతూ మురళి ఆత్మకి శాంతి చేకురాలని,వారి కుటుంబ సభ్యులుకి దేవుడు మనో డైర్యం ని ప్రసాదించాలని కోరుకున్నాను అన్నారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు సురేష్, శ్రవణ్ రెడ్డి, మణిదీప్, రాజు, […]
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *అన్ని పాఠశాలలో స్కావేంజర్స్ ని ఏర్పాటుచెయ్యాలి* *ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*
120 Views*ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *అన్ని పాఠశాలలో స్కావేంజర్స్ ని ఏర్పాటుచెయ్యాలి* *ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* చేర్యాల : మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, చుంచనకోట,వీరన్న పేట జెడ్పిఎస్ఎస్ పాఠశాలలను సందర్శించి కమిటీలు మరియు మెంబెర్షిప్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ […]
ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా కిషోర్ రెడ్డి నియామకం
122 Views ఎన్.ఎస్.యు.ఐ మానకొండూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన మాడ కిషోర్ రెడ్డి ని నియమిస్తూ స ఎన్.ఎస్.యు.ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, ఎన్. ఎస్. యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ రావు కి ఎన్. […]
తెలంగాణ రాష్ట్ర సమితి(బి ఆర్ యస్ ) పార్టీ 119 నియోజవర్గంలో ఒక ముదిరాజ్ కు కూడా చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం.
411 Viewsతెలంగాణ రాష్ట్ర సమితి(BRS) party 119 నియోజవర్గంలో ఒక ముదిరాజ్ కు కూడా చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం* *దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు కనీసం ఒక సీటు కూడా ఇవ్వలేదు* *భజనలు మానేసి అందరం కలిసికట్టుగా పని చేయాలని కోరుకుంటున్నా* *మన హక్కులను మనం కాపాడుకోవాలి* *ముదిరాజ్లు అంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది* *ముదిరాజులు ఎమ్మెల్యే నిలబడే క్యాండెట్లు లేరా* *ఇప్పుడైనా ముదిరాజ్ నాయకులందరూ కలిసికట్టుగా పోరాడుదాం* *డబ్బుకు మందుకు […]
వర్గల్ మండల్:మరోసారి మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి.
114 Viewsమరోసారి మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి. వర్గల్ మండల్ తునికి ఖల్సా గ్రామంలో కొండగళ్ల గణేష్ తల్లి రామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసి పాడే మోసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి, వారితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ,మహబూబ్ ,శ్రీను ,భాస్కర్ ,తదితరులున్నారు .. Telugu News 24/7tslocalvibe.com
వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ గరిమ అగర్వాల్.
385 Viewsవర్గల్ మండలములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించి మంగళవారం రోజున జరిగే ఆరోగ్య మహిళా క్లినిక్ నందు మహిళలను పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మరియు ల్యాబ్ టెస్టుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది. ఆరోగ్య మహిళలకు ప్రత్యేక సేవలను గురించి వివరించడం జరిగింది. మరియు ఆస్పత్రి భవన నిర్మాణం గురించి కూడా చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంనకు ఎంపీపీ జాలిగామ లత ,ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ […]
ఆసరా పింఛను రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పింఛన్దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్
164 Viewsఆసరా పింఛను రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పింఛన్దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్ సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో సోమవారం రోజు పత్రికలతో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్లు ప్రతి నెల చివరి తేదీన రావడంతో పెంచిన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు […]










