Breaking News

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన

111 Views:-స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన పలు కార్యక్రమములో పాల్గొన్న నాంపల్లి ఎం పి పి ఏడుదోడ్ల శ్వేతా రవిందర్ రెడ్డి (నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈరోజు జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి స్వాములవారి లింగోటం గ్రామంలో పాల్గొన్ని మొక్కలు నాటారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్ ,స్థానిక ఎంపిటిసి బెక్కం రమేష్, […]

Breaking News

ప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి

113 Viewsప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి జగదేవపూర్: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల తో కలిసి మాజీ హౌజింగ్ కొర్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్** లు మొక్కలు […]

Breaking News

నాంపల్లి మండల కేంద్రంలో గద్దర్ అన్నకు సంతాప సభ

113 Views:-నాంపల్లి మండల కేంద్రంలో గద్దర్ అన్నకు సంతాప సభ తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) గద్దర్ అన్న విప్లవ మార్గంలో చేసిన పాట ఆట మాట ప్రజలని ఎంతోమంది కళాకారులకు కవులకు సాహిత్యపరులకు మేల్కొలుపు చేసిందని జ్ఞానాన్ని పంచి చైతన్యవంతం చేయడానికి అడుగులు వేసడానికి ఉపయోగపడ్డాదని పాట పాట యొక్క గొప్పతనాన్ని వివరించిన ప్రజా కళాకారులు ఆయన ఆశయ […]

Breaking News

కాధ్లురు గ్రామంలోఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి

106 Views*కాధ్లురు గ్రామంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి* కాధ్లురు గ్రామాన్ని పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు* *కాధ్లూరు గ్రామంలో* *దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్ గారు హామీ ఇచ్చినప్పటికీ మండల అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ కలెక్టర్ మాటలు తుంగలో తొక్కేశారు* మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మా ల్ మండల పరిధిలోని కాద్లూరు గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఆగిపోయాయి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మా గ్రామ భగీరథ నీరు రావడం […]

Breaking News

ఈరోజు జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

105 Views  ఈరోజు జి.ఎం ప్రదర్శనని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం.ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల సమీక్షతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా లో గనుల వారీగా నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సమిష్టి కృషితో అధిగమించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులలో నిర్దేశిత ఓ.బి. తీసివేత పనుల గురించి మరియు ఉత్పత్తి చేసిన బొగ్గు రవాణాను సక్రమంగా నిర్వహించాల్సిన అవశ్యకతపై అధికారులకు సూచనలు సలహాలు తెలియజేసారు. అదేవిధంగా అన్ని గనులకు […]

Breaking News

తన ఇంటికి వచ్చిన అనుచరులతో మాట్లాడుతున్న మైనం పల్లి హనుమంతరావు.

112 Viewsతన ఇంటికి వచ్చిన అనుచరులతో మాట్లాడుతున్న మైనం పల్లి హనుమంతరావు. గొంతు విజృంభిస్తున్న సమయంలో మెదక్ నియోజక వర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ,ప్రజలకు అందుబాటులో ఉండి… వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాడు నా కొడుకు. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పని చేశాను. రేపాటి నుండి మల్కాజిగిరి నియోజక వర్గంలో వారం రోజులు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తాను. వారం తర్వాత మీడియా సమావేశం పెట్టి మీరు అడిగే ఎలాంటి సమాధానం ఇస్తా. కార్యకర్తలతో చర్చించి […]

Breaking News

ఆరుట్ల రామచంద్రారెడ్డి 38 వ వర్ధంతి సభ

101 Viewsఆగస్టు ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో శనివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలేరు మండలం ఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి 38వ వర్ధంతి సభ పున్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం భూమి కొరకు భుక్తి కొరకు దున్నవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి రద్దు కావాలని అనేక పోరాటాలు నడిపిన […]

Breaking News

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ

115 Viewsదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పింఛన్లు అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం పెరిగిన సంపద పేద ప్రజలకు పంచాలనేదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం జిల్లాలో ( 15 మండలాలు, 5 మున్సిపాలిటీలలో) 1,38,135 మందికి పింఛన్లు అందజేస్తాం కరీంనగర్ అసెంబ్లి నియోజక వర్గంలో 6433 మంది వికలాంగులకు నూతన పెన్షన్ 4016, 40మంది టేకేదార్లకు 2016 పించన్లు రాష్ట్ర […]

Breaking News

వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు

99 Viewsవాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు (29 ఆగష్టు “తెలుగు భాషా దినోత్సవం” సందర్భంగా) అందని దంపతుల వ్యావహారిక తెలుగు ద్రాక్ష పండును తియ్యగా మార్చి నోటికందించి, చిటారు కొమ్మన దాగిన వాడుక తెలుగు మిఠాయి పొట్లాన్ని సామాన్యుడి గొంతుకలో తెలుగు తేనెలు పోసిన “వాడుక భాషా ఉద్యమ పితామహుడి”గా పేరొందిన గిడుగు వెంకట రామమూర్తి 1863, 29 ఆగష్టు శ్రీకాకుళం జిల్లా జన్మించిన పర్వతాల పేట గ్రామంలో వీర్రాజు. పర్వతాలు పేట పాఠశాలలో ప్రాథమిక […]

Breaking News

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమం

106 Views  స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన *కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీఓ భుజంగరావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ […]