125 Viewsఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ సెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా : మర్కుక్ మండల కేంద్రంలోని మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, 120 మంది పేషంట్లకు షుగర్ బీపీ ఇతర పరీక్షలు నిర్వహించి, మర్కుక్ గ్రామం లో గురువారం సర్పంచ్ భాస్కర్ చేతులమీదుగా ప్రారంభించి మెడికల్, ఉచిత మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు మాస్, గగన,శృతి,తేజ తెలిపారు. వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం […]
Breaking News
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన
121 Viewsఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా. నాబార్డ్ సౌజన్యంతో మన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో గౌరారం గ్రామంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఇన్సూరెన్స్ ₹20 ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం ఇన్సూరెన్స్ 436 ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ పాయి 1000.గోల్డ్ […]
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
369 Views ఒకరు మృతి పలువురికి గాయాలు ములుగు జిల్లా, తడ్వాయి, సెప్టెంబర్ 14 ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాడ్వాయి మూడు కిలో మీటర్ల దూరంలో టాటా మ్యాజిక్ కారు డికొన్నాయి ఈ ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందాగా మరో ఇద్దరు గాయపడ్డారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com
పర్యావరణా పరిరక్షణ కు మట్టి వినాయకులను పూజిద్దాం “రసాయన రంగులతో సమస్త జీవరాశికి
384 Viewsగంభీరావుపేట మండలం సెప్టెంబర్ 14 తెలుగు 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామంలో వినాయక చవితి సందర్బంగా మట్టి వినాయకులను పూజించి వర్యావరణాన్ని కాపాడాలనిరాష్ట్ర ప్రభుత్వం సూసించడంతో (శాలివాహన )కుమ్మరులు మట్టి వినాయకులను తయారు చేసే పనులలో నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామానికి చెందిన ఆకునూరి శ్రీనివాస్ తన ఇంటి వద్ద మట్టి వినాయకులను తయారు […]
ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వారిలో…
272 Views. ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్13, మండల కేంద్రంలో బీసీఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, రాష్ట్ర కౌన్సిలర్ కాలేరు రాజన్న, గాజుల రమేష్, కదిరేపర్శరాములుగౌడ్ , సంతోష్, లిఖిత్ సాయి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
హెచ్పి పెట్రోల్ పంపులో కల్తీ పెట్రోల్
261 Viewsసెప్టెంబర్ 13 గజ్వేల్ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ రోడ్ లో ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ లో కల్తీ పెట్రోల్ కలకలం వాహనదారులకు ఇక్కట్లు. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోయించుకోని కొద్ది దూరం వెళ్ళాక బైక్ ఆగిపోయింది.వెంటనే పెట్రోల్ పుంపుకు వచ్చి ప్రశ్నించి బాటిల్లో పోయించుకోగ పెట్రోలు బదులుగా నీళ్ళు కొట్టారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
శాంతి భద్రతలకు సహకరించాలి
176 Views– సీఐ ఇంద్రసేనారెడ్డి.. (కరీంనగర్ జిల్లా గన్నేరువరం సెప్టెంబర్ 13 ) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీల నాయకులు శాంతి భద్రతులకు సహకరించాలని తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశించారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గన్నేరువరం ఎస్సై చందా నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అల్ పార్టీ నాయకుల సమావేశానికి తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి […]
కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దూల్మిట్ట మండల బి ఆర్ ఎస్ వి
199 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 13 మద్దూర్ & దుల్మిట మండలాల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దూల్మిట్ట మండల బి ఆర్ ఎస్ వి ఆధ్యక్షులు రచ్చ శ్రీకాంత్ మర్కుక్ బి ఆర్ ఎస్వీ మండల అధ్యక్షులు మదన్ గౌడ్ మరియు రాజేష్ అజయ్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298
స్పోర్ట్స్ స్కూల్లో ఇలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది.
221 Views సెప్టెంబర్ 13 హైదరాబాద్ అకింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఇలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. పట్టించుకునే నాధుడే లేడు. డోర్లు కొన్ని రూములలో లేవు. కరెంటు స్విచ్ బోర్డులు లేవు ఎక్కడ పడితే అక్కడే చెత్త చెదారం. నేను ఒక జిల్లా రిపోర్టర్ ని అన్నా కాని లోన కూడా పోనివ్వడం లేదు అయినా సరే అలాగే వెళ్లి ఈ ఫొటోస్ తీయడం జరిగింది. వారు ఏమాత్రం రెస్పాండ్ ఇవ్వట్లేదు హాస్టల్ యజమాన్యం. హాస్టల్ ఓఎస్డి […]
విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలి
202 Viewsవిద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు బస్సు వస్తుందని అలాగే సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే బస్సును చేర్యాల నుండి నడపాలని డిఎం తో మాట్లాడటం జరిగింది దీనివల్ల బస్సు […]










