సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 13
మద్దూర్ & దుల్మిట మండలాల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దూల్మిట్ట మండల బి ఆర్ ఎస్ వి
ఆధ్యక్షులు రచ్చ శ్రీకాంత్ మర్కుక్ బి ఆర్ ఎస్వీ మండల అధ్యక్షులు మదన్ గౌడ్ మరియు రాజేష్ అజయ్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది





