604 Views ములుగు జిల్లా, గోవిందరావుపేట,సెప్టెంబర్ 14 గోవిందరావుపేట మండలం బాలాజీ నగర్ గ్రామ పంచా యతీ పరిధిలోని సండ్రగూడెం గ్రామంలో జరిగిన తీజ్ ఉత్స వాల్లో పాల్గొన్న మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర చందూలాల్ తనయుడు ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్.ఈ కార్య క్రమంలో బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి,జిల్లా కన్వీనర్ సిరికొండ బలరాం,జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవరెడ్డి,జిల్లా […]
Breaking News
ఆరెపల్లి రాజీనామా
692 Views(కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 14) మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.కరీంనగర్ లో సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి గురువారం కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా ప్రకటించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆరెపల్లి మోహన్ కు ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో రాజీనామాకు […]
అవగాహన సదస్సు
94 Viewsతెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ అధ్వర్యంలో అవగాహన సదస్సు… సెప్టెంబర్ 14 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం కేంద్రం లోని మంగేళ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి అధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ సదస్సు నిర్వహించడం జరిగింది కార్యక్రమం లో బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పొదుపు పథకాలు ఋణాలు బ్యాంకు ద్వారా భీమా పథకాలు సైబర్ నేరాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ జి వి సుధాకర్ రావు వైఎస్ ఎంపిపి […]
జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చెయ్యాలి
120 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్-14 ఇంజనీరింగ్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎబివిపి నాయకులు ఈరోజు ఏబీవీపీ సిద్దిపేట నగర కార్యదర్శి చింతల పవన్ కుమార్ మరియు ప్రతినిధులు కలిసి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనంతరం వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో శంకర్, సంజయ్, రాకేష్,జయేష్ కార్తిక్, తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
ఆరోగ్య శిబిరం ఇంటి ఇంటి ఫీవర్ సర్వే
316 Views ములుగుజిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14 మంగపేట మండలం చుంచు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శనగకుంట గ్రా మంలో డాక్టర్ వేణు ఆధ్వ ర్యంలో హెల్త్ క్యాంపు నిర్వ హించి ఇంటి ఇంటి ఫీవర్ సర్వే చేశారు .గ్రామ ప్రజ లందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వ్యక్తిగత మ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు.ఈ హెల్త్ క్యాంపు లో 49 మందికి వైద్య పరీక్షలు చేయగా 10 మందికి జ్వరం […]
కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి …
139 Views కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి.. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞత సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలి రావాలని పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు యువతకు […]
తెలంగాణ లో నీలి విప్లవం..
134 Viewsకాళేశ్వరం ప్రాజెక్టు మరియు మిషన్ కాకతీయ పథకంతో నిండు కుండళ చెరువులు.. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారులకు వరంగా సాగు నీటి ప్రాజెక్టులు.. ఘనంగా పెరిగిన మత్స సంపద.. గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో మత్స్యకారుల ఇంటి వెలుగులు.. కుల వృత్తుల వారికి జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం లో ఉన్న సమీకృత మార్కెట్ లు.. నేడు ఆధునిక పూజతో చేపల మార్కెట్ నిర్మాణ భూమి.. […]
ఐటీడీఏ ముట్టడి హెచ్చరిక
268 Views రాజ్యాంగ బద్ద జీవో లను కుని చేస్తున్న ఉన్నత అధికారులు ఏఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ డిమాండ్ ములుగు జిల్లా, ఏటూరునాగారం,సెప్టెంబర్ ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చందా మహేష్ ఏర్పా టు చేసిన సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ పాలుగోని ఐటీడీఏ పి ఓ జీవో నెం 3 ని అమలు […]
బగ్గుమన్న తెలుగు తముళ్లు
103 Viewsబగ్గుమన్న తెలుగు తముళ్లు హుస్నాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిష్టి బొమ్మ దగ్నం సెప్టెంబర్ 14 హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది, అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు […]
మరోసారి ఈడీ నోటీసులు
122 Viewsఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు. హైదరాబాద్:సెప్టెంబర్ 14 ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు అరుణ్ పిళ్లై అప్రూవర్గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే […]










