113 Views Telugu News 24/7tslocalvibe.com
Breaking News
లింకులు ఓపెన్ చేయవద్దు
110 Viewsమోసపూరిత లింకులు ఓపెన్ చేయవద్దు సెప్టెంబర్ 20 కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం ఎస్సై కోనారెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ మోసాలు అనేకంగా జరుగుతున్నాయని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం తెలుపవద్దని, ఉచితాలకు ఆశపడి మోసపూరిత లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. Manne Ganesh Dubbaka […]
గిరిజన చట్టాలను నీరుగా ర్చటమే లక్ష్యమా
156 Views ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ఆదివాసీలరా సీపీఎం పార్టీని వీడండి ములుగు జిల్లా,వాజేడు, సెప్టెంబర్ 20 వాజేడు మండలం పూసుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల మీద కన్నేసిన సిపిఎం పార్టీ నాయ కులు అయొక్క భూములను ఏటూరునాగారం వాజేడు వెంకటపురం మండలాలకు చెందిన గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు సిద్ధమై ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 పిసా చట్టాలను నీరుగార్చే చర్యలకు పాలుపడటాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ […]
పాడే మోసిన ఎమ్మెల్యే
122 Viewsఅంతక్రియలో పాల్గొని పాడే మోసిన ఎమ్మెల్యే సెప్టెంబర్ 20 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ ఈశ్వర్ పటేల్ పరమపాదించడం పార్థివ దేహానికి నివాళులు అర్పించి అంతక్రియలు పాల్గొని పాడే మోసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్యానల్ స్పీకర్ జుక్కల్ శాసనసభ్యులు హనుమాన్ సిందే ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్ స్థానిక ఎంపీటీసీ […]
విగ్రహ నిర్మాణానికి భూమి పూజ
104 Viewsగాంధీనగర్ లో గాంధీజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కేసరి శంకర్ సెప్టెంబర్ 20 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నూతన తడ్కల్ మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలోని ప్రధాన కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణానికి బుధవారం గ్రామ సర్పంచ్ కేసరి శంకర్, భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి కోటా లలిత ఆంజనేయులు,ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్క గంగారం,ముఖ్య అతిథులుగా […]
పోషకాహార వారోత్సవాలు
100 Viewsపోషకాహార వారోత్సవాలు సెప్టెంబర్ 20 సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి పరిధిలో పోషకాహార వారోత్సవాలు పోషక విలువ గురించి తెలుపుతూ పోషకాలకు సంబంధించిన వంటలు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలు బాలింతలు మంచి పౌష్టిక ఆహారం రోజు తీసుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి ఉప సర్పంచ్ పద్మ నర్సింలు వార్డు మెంబర్ క్రాంతికుమార్ ఏ ఎం పి ఓ. రాజలింగం గ్రామ సెక్రెటరీ. ప్రవీణ్ అంగన్వాడీ […]
మాజీ ఏంపీపీ సరస్వతీ కుటుంబానికి మంత్రి పరామర్శ
125 Views సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెళ్లి గ్రామ ఏంపీటీసి, మాజీ ఎంపీపీ సీనియర్ నాయకురాలు మెరుపుల సరస్వతి అకాల మృతి పట్ల రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఏంపీపీగా, ప్రస్తుత గ్రామ ఏంపీటీసీగా నిరంతరం కృషి చేస్తూ, చిన్నగుండవెళ్లి గ్రామంలోని వారి నివాసంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకు ముందు […]
ఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు
184 Viewsఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు
సీన్ రిపీట్
113 Viewsపుష్ప’ సీన్ రిపీట్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ‘పుష్ప’ సినిమా సీన్ రిపీట్ అయింది. సెప్టెంబర్ 20 ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు.* చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో వాహనంలో వెంబడించారు. స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. రూ.కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
కత్తి పోట్ల కలకలం
141 Views సిద్దిపేట లో కత్తి పోట్ల కలకలం వ్యక్తి పై మారాణాయుధాలతో దాడి, గాయపడ్డ వ్యక్తి ని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసులు గాయపడ్డ వ్యక్తి ఆలేరు వాసిగా గుర్తింపు సెప్టెంబర్ 20 సిద్దిపేట:- వివరాల్లోకి వెళితే సిద్దిపేట లో హౌసింగ్ బోర్డు కాలనీ లో కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడికి గురైన సాయి కిరణ్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు, యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన సాయి(25) […]









