134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి టేబుల్ ఫ్యాన్ ముట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్నారి మృతి పట్ల సర్పంచ్ […]
203 Viewsతెలుగు న్యూస్ 24/7 జనవరి 3:చదువుల తల్లి, అమ్మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి- బి ఎస్ ఐ డిమాండ్. బ్రిటీషు ప్రభుత్వము నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను 1947 తర్వాత పొందిన అనేక దేశాలు అక్షరాస్యతలో భారతదేశం కంటే ముందంజలో ఉన్నాయి. దానికి కారణం చాలా స్పష్టంగా అందరికి తెలిసినప్పటికీ భారతదేశ సంస్కృతి, వైభవం, సనాతన సంప్రదాయాలు చాలా గొప్పవని భావిస్తూ ఇప్పటికి కూడా వాస్తవం గ్రహించని భారత […]
129 Viewsరమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. పత్తి చేను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారిని శిక్షించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన గోవుల రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని నర్సింగ్ హోమ్ లో క్రిమిసంహారక మందు త్రాగి ప్రాణాపాయ […]