Breaking News

జయప్రదం చేయాలి..

108 Viewsఅంబేద్కర్ స్ఫూర్తితో సడక్ బందును జయప్రదం చేయాలి.. జేఏసీ గ్రామ కన్వీనర్ మాజీ సర్పంచ్ కొంగరి వెంకటస్వామి.. . ముస్త్యాల సెప్టెంబర్ 24: సిద్దిపేట జిల్లా  చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా *సెప్టెంబర్ 29 శుక్రవారం రోజున* జేఏసీ ఆధ్వర్యంలో జరుగనున్న సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముస్త్యాల గ్రామ జేఏసీ కన్వీనర్ మాజీ సర్పంచ్ కొంగరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ముస్త్యాల […]

Breaking News

ప్రభుత్వం దిగి రావాలి

97 Viewsసడక్ బంద్ తో ప్రభుత్వం దిగి రావాలి – జేఏసీ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్ సెప్టెంబర్ 24 సిద్దిపేట జిల్లా  చేర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఈనెల 29న జరిగే సడక్ బంద్ తో ప్రభుత్వం దిగి రావాలని జేఏసీ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం జరిగిన జేఏసీ నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల […]

Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా యూత్ కాంగ్రెస్.

90 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 24:కార్యకర్త కుటుంబానికి అండగా యూత్ కాంగ్రెస్. వర్గల్ మండల్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఆనారోగ్యంతో మరణించినటువంటి సలేంద్రి యాదగిరి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల కాంగ్రేస్ నాయకులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి ,పిట్ల రాజు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులూ పిట్ల కృష్ణ ,పిట్ల స్వామి వెంకటేష్ ,మధు ,మహేష్ ,శ్రీకాంత్ భాస్కర్ ,నవీన్ ,నాగారాజు ,తదితరులు పాల్గొన్నారు […]

Breaking News

జోర సంచులతో గణేష్ ని తయారు.

113 Viewsవర్గల్ మండల్ సెప్టెంబర్ 24:గన్ని బ్యాగ్స్ తో గణపతిని తయారు చేసిన కళాకారుడు దయాకర్ సన్మానించిన శ్రీరామకోటి రామరాజు. భవంతున్ని భక్తులు ఎన్నో రకాలుగా వేడుకుంటాము. అలాగే వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఆధ్యాత్మిక కళతో జోర సంచులను ఉపయోగించి అద్భుతంగా భారీ వినాయకున్ని తార్చిదిద్ధాడు వర్గల్ కు చెందిన బీపార్మసీ విద్యార్థి దయాకర్ . ఇలాంటి కళాకారులకు ప్రోత్సహించడం లక్ష్యంగా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు […]

Breaking News నేరాలు

గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్.రిమాండ్ కి తరలింపు

107 Viewsసిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ కి చెందిన యువరాజ్ అనే వ్యక్తి నాందేడ్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి మరియు గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ కొనుక్కొని సిరికిల్ల కు తీసుకువచ్చి, తను తాగుతూ సిరిసిల్లలో గంజాయి తాగే వారికి గంజాయితో తయారు చేసిన చాక్లెట్స్ ని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూన్నాడు. అదే క్రమంలో సిరిసిల్లలోని బతుకమ్మ తెప్ప వద్ద గల మడేలయ్య గుడి వద్దకు గంజాయి మరియు చాక్లెట్ లను తీసుకువచ్చి గుడి […]

Breaking News

కొత్త మండలంకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

236 Viewsమండలం ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా అందజేయాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు జిల్లా,సెప్టెంబర్ 24 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో కొత్త మండలం మల్లం పల్లి మండలం ఏర్పాటుపై గెజిట్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడోక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో మల్లంపల్లి మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటి ఫికేషన్ నంబర్ 331/ 2023, తేది.23,09.2023 జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

178 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఎల్లారెడ్డిపేట : ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక […]

Breaking News

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ…..

257 Viewsనలుగురికి తీవ్ర గాయాలు ( శంకరపట్నం మండలం సెప్టెంబర్ 24) ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని నలుగురికి తీవ్ర గాయలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో వరంగల్ నుండి నిజామాబాద్ కు వెళ్తుంది.ఈ క్రమంలో బస్సు తాడికల్ గ్రామ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర […]

Breaking News

ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.

164 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 24:ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని, వారు నిర్ణయించే తేదీలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎలక్షన్‌ భద్రతకు కేంద్ర బలగాలు తెలంగాణలో వచ్చే నెల 3 నుంచి కేంద్ర ఎన్నికల […]

Breaking News విద్య

తొలి ప్రయత్నం లోనే సివిల్ జడ్జిగా జగిత్యాల యువతి….

146 Viewsకరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డుకు చెందిన కొప్పు నిరోషా ఈమె వివాహం అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మంచిర్యాల.రెండో మొదటి శ్రేణి అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ గా ప్రభుత్వం నియమించినట్లు నిరోషా పేర్కొన్నారు.ఈమె జడ్జిగా నియమితులు కావడం పట్ల జగిత్యాల జిల్లాలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు Telugu News 24/7tslocalvibe.com