Breaking News

దవాఖానాలో పండ్లు పంపిణీ

108 Viewsఏబిజెఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంపిణీ అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో శుక్రవారం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం పురస్కరించుకొని ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దావాఖానాలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమం కోసం అఖిలభారత […]

Breaking News

పాలాభిషేకం చేశారు

181 Viewsచేబర్తి లో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం సిద్దిపేట్ జిల్లా అక్టోబర్ 06 సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ ఎర్రబాబు అశోక్ గ్రామపంచాయతీ పాలకవర్గం, వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

191 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News

చేనేత, హస్తకళల మేళా

161 Viewsగ్రామీణ చేనేత, హస్తకళల మేళా ను: ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్:అక్టోబర్ 06 సెర్ప్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి చేనేత, హస్తకళల సరస్ మేళా కొనసాగనున్నది. నెక్లెస్ రోడ్‌లోని హెచ్‌డిఎంఎ మైదానంలో శుక్రవారం ఈ ప్రదర్శనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. సరస్ మేళాలో ఆదిలాబాద్ డోక్రా, లోహపు బొమ్మలు, పోచంపల్లె ఇక్కత్ చీర్లు, గద్వాల్ పట్టు […]

Breaking News

కొనసాగుతున్న భక్తుల రద్దీ 

180 Viewsతిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :అక్టోబర్ 06 తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది, నేడు శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 68,558 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక శ్రీవారికి 29,508 […]

Breaking News

అల్పాహార పథకం ప్రారంభం

149 Viewsనేడు అల్పాహార పథకం ప్రారంభించనున్న: మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌:అక్టోబర్ 06 రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్‌ అందించే ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ హాజరు కావడం లేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. దాంతో రావిర్యాల పాఠశాలలో శుక్రవారం […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ….

174 Viewsమహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని […]

Breaking News ప్రాంతీయం

ఎలుగుబంటి సంచారమా?

245 Viewsరాగట్లపల్లి నుంచి నారాయణ పూర్ కు వెళ్ళేదారిలో ఎలుగుబంటి సంచారం ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో ఎలుగుబంటి సంచరించినట్లు గురువారం చూసిన ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రాగట్లపల్లి నారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గురువారం రాత్రి వరకు గాలించారు , అయినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు , నారాయణపురం , రాగట్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ […]

Breaking News

సోలిపేట సుజాత ఓటమికి కారణం కొత్త ప్రభాకర్ రెడ్డి నే.

98 Views సోలిపేట సుజాత ఓటమికి కారణం కొత్త ప్రభాకర్ రెడ్డి నే. *దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాత ఓటమికి కారణం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డే నని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రం రాయపోల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు […]

Breaking News నేరాలు

కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య

278 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వీరన్న ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రం చెందిన కాంతుల దేవయ్య  (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఓ […]