Breaking News

ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

291 Views 24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 9 ఎన్నికల షెడ్యూల్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఢిల్లీలో విడుదల చేయనుంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

యువతకు సన్మానం

184 Viewsఉద్యోగం సాధించిన గ్రామ యువతకు సన్మానం అక్టోబర్ 08 కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్ద కొడప్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామానికీ చెందిన కలందర్ లక్ష్మణ్, కుర్లేపు యోగేశ్వర్ లు కానిస్టేబుల్ ఉద్యోగానికి, కుమ్మరి సుజాత బిపిఎం ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా కాస్లాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ప్రజా ప్రతినిధులు సన్మానించారు. తదనంతరం ఎంపీటీసీ సాయిరాం మాట్లాడుతూ గ్రామం నుండి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో […]

Breaking News

ఆత్మగౌరవ సభ

164 Viewsముదిరాజుల ఆత్మగౌరవ సభ అక్టోబర్ 8 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఐక్యత వేదికకు అడవిదేవులపల్లి మరియు ముది మాణిక్యం గ్రామాల నుండి ముదిరాజులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న ముదిరాజులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను అన్ని రకాలుగా గుర్తించి ప్రతి పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని కోరారు.ముదిరాజుల సమస్యలు […]

Breaking News

గంజాయి మత్తులో యువకుడు దారుణ హత్య

149 Viewsనల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు అక్టోబర్ 8 నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు. గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ […]

Breaking News

ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభం

154 Viewsగాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి హైద‌రాబాద్:అక్టోబర్ 08 సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ ఐవీఎఫ్‌, సెంటర్‌ను తెలంగాణ సర్కార్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆస్పత్రి […]

Breaking News

డివిజన్ సాధిద్దాం

168 Viewsనేతాజీ ఆలోచన విధానంతో రెవిన్యూ డివిజన్ సాధిద్దాం ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కంట్రోల్  కమిటీ వైస్ చైర్మన్ అంద బీరన్న అక్టోబర్ 08 సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో వున్నా అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కొరకు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆదివారం నాడు నేతాజీ ఆలోచన విధానంతో చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధిస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోల్ కమిటీ వైస్ చైర్మన్ అందే బీరన్న […]

Breaking News

మేము సైతం అంటూ

156 Viewsమేము సైతం అంటూ చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు దీక్షలో కూర్చున్న వృద్ధులు వికలాంగులు అక్టోబర్ 8 సిద్దిపేట జిల్లా  చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై రిలే నిరాహార దీక్షలను ముందుండి నడిపిస్తున్న జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్  మరియు కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి  ఆధ్వర్యంలో ఆదివారం 28 వ రోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించుట కొరకు తెలంగాణ వికలాంగుల వేదిక సంఘం నాలుగు మండలాల వికలాంగుల అంతా కలిసి రిలే […]

Breaking News

ఎన్నుకోవడం జరిగింది

102 Viewsఅక్టోబర్ 7 సిద్దిపేట జిల్లా  బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేతోజి వినోద్ చారి ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ కమిటీ వేయడం జరిగింది. కన్వీనర్ గా క్యాసారం శ్రీకాంత్, కో కన్వీనర్ గా పంగ ప్రశాంత్, బూత్ అధ్యక్షుడిగా క్యాసారం రమేష్,ఉప అధ్యక్షుడిగా ఒంటేర్పుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఒంటేర్పుల అనిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా క్యాసారం గంగారాం,మైసాని ప్రశాంత్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల […]

Breaking News

ప్రోసిడింగ్ కాపీల పంపిణి

160 Viewsగృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీల పంపిణి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో శనివారం 53 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ప్రోసిడింగ్ కాపీలను ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి, విఠల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

దీక్ష శిబిరం ఏర్పాటు

114 Views  అక్టోబర్ 7 సిద్దిపేట జిల్లాలోని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం ఏర్పాటు చేసినారు . ఈ రోజున సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ పక్షాన దీక్షా శిభిరం ను సందర్శించి సంఘీభావం తెలుపడం జరిగింది. రెవెన్యూ డివిజన్ కేంద్రము ఏర్పాటు చేయాలని కోరుతూ. చెరియాల జేఏసీ ఆధ్వర్యంలో గత 27 రోజులుగా దీక్ష శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. చేర్యాల ప్రాంత ప్రజల డిమాండ్ […]