Breaking News విద్య

కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..

378 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]

Breaking News

భారీగా మద్యం స్వాధీనం

283 Views19.74 లీటర్ల మద్యం స్వాధీనం 25 అక్టోబర్ కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలో బుధవారం భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ. మండల కేంద్రం నుంచి కుబ్యా నాయక్ తండాకి మద్యం అక్రమంగా తరలిస్తుండగా మార్గంమధ్యలో 19.74 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

వేల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి

330 Viewsగజ్వేల్ అడ్డా కెసిఆర్ అడ్డా. ప్రధాని అయినా ఈటెలైనా డిపాజిట్ గల్లంతే. వేల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాకల కనకయ్య. అక్టోబర్ 25 సిద్దిపేట జిల్లా  గజ్వేల్ అడ్డా బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డా అని గజ్వేల్ లో ప్రధానమంత్రి మోడీ అయినా ఈటల వచ్చి పోటీచేసిన డిపాజిట్ గల్లంతే అని మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు […]

Breaking News

గడపగడపకు కాంగ్రెస్

500 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 25 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు […]

Breaking News

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో చేరికలు.

311 Viewsమంచిర్యాల నియోజకవర్గం,  మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  సమక్షంలో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక…   ఈ రోజు ఎమ్మెల్యే  నివాసం లో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై […]

Breaking News ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసు కవాత్

261 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బుధవారం ఉదయం పోలీసు కవాత్ నిర్వహించారు. సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ రెడ్డి, బిఎస్ఎఫ్ కమాండో  ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, ముప్పాపూర్, అగ్రహారం, వెంకటాపూర్లలో నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా పోలీసు కవాత్  ర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్, ప్రత్యేక పోలీస్ బలగాలు  ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆసరా పించిని  రాక తీవ్ర ఇబ్బంది

258 Viewsఆసరా పించిని  రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పించిని దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్ అక్టోబర్ 25 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో  పత్రిక విలేకరులతో  తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పించిని  ప్రతి నెల చివరి తేదీన రాకపోవడంతో పించిని  దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆగస్టు […]

Breaking News

ఆశయాలను నెరవేరుస్తాం  

170 Viewsకామ్రేడ్ జయరాములు ఆశయాలను నెరవేరుస్తాం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అక్టోబర్ 24 కామ్రేడ్ కమలాపురం జయరాములు ఆశయాలను నెరవేరుస్తామని సీపీఐ(ఎం)సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు.జయ రాములు 3 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న జయరాములు స్థూపానికి మల్లారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి […]

Breaking News

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలసిన బిజెపి శ్రేణులు

198 Viewsఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసిన మర్కుక్ బీజేపీ శ్రేణులు అక్టోబర్ 24 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిజెపి అధ్యక్షులు రమేష్,బి జె పి పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ను మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం  మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు గజ్వేల్ లోని ఎస్ ఫంక్షన్ […]

Breaking News

స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ

182 Viewsసమస్యలకు నిలయంగా స్మశాన వాటిక స్మశాన వాటికను పట్టించుకోని పాలకవర్గం స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ లక్షలు వెచ్చించి స్మశాన వాటిక నిర్మిస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యేనా స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన అక్టోబర్ 24 సిద్దిపేట్ జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలియంగా మారిందని, స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని గ్రామస్తులు ఆందోళన […]