మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట, గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక…
ఈ రోజు ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట, గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి కండువా కప్పి ఆహ్వానించిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
