245 Viewsభారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశం నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా విచేసిన గోవా రాష్ట్ర ఎమ్మెల్యే దయానంద్ సోపటే ముఖ్య అతిథులుగా విచ్చేసి మండలంలో భారతీయ జనతా పార్టీ గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి సింగం సత్తయ్య మండల అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ఉపాధ్యక్షుడు […]
Breaking News
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
272 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం నవంబర్ 17 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన గుంటి రేణుక పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి పిల్లల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటానికి కుటుంబానికి రూ.100000, లక్ష రూపాయల, ఆర్థిక సాయాన్ని అందించారు. సీనియర్ నాయకులు, మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయిని […]
వరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు… కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు ఆరోపణ…
218 Viewsవరి ధాన్యం కటింగ్ చేసిన వాటితోనే రైతు బందు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్… ప్రస్తుతం రైతుల వద్ద నుండి తాలు,పొల్లు ,పేరిట వడ్లు కటింగ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 కిలోలు తూకం వేయాల్సిన వడ్లు అదనంగా రెండు,మూడు కిలోలు తూకం వేసి కటింగ్ ద్వారా వచ్చిన డబ్బులను రైతు బందు పథకం కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆరోపించారు.మండల […]
పతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
255 Viewsపతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ 16 కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని పతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే అందించిందని వారు అన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారాన్ని కొనసాగించారు అంతేకాకుండా ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను పతి కుటుంబానికి అందే విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చొరవ తీసుకొని […]
కుటుంబ పాలనను ఓడించాలి
216 Viewsమైలారం లో యెండల లక్ష్మినారాయణ నవంబర్ 16 కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామం లో బాన్సువాడ నియోజకవర్గం భారత జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మినాయరాయణ రావడం జరిగింది. ఆయన మాట్లాడుతు కుటుంబ పాలనను ఓడించాలి అని, ప్రజలే తన కుటుంబం అని ప్రజల కోసం ఎన్నో చేసిన మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని భాయ్ సాబ్ అన్నారు. ఇన్ని రోజులు రాష్ట్రం లోనే ఎక్కువ ఇల్లు బాన్సువాడ నియోజకవర్గంలోనే కట్టమని ప్రచారం […]
వాడని జీమెయిల్ ఖాతాలు తొలగించబడతాయి
263 Viewsడిసెంబర్ నుండి జిమెయిల్ అకౌంట్ రెండు సంవత్సరాలుగా వాడని అకౌంట్స్ ని గూగుల్ డిలీట్ చేస్తామని తాజాగా ప్రకటన చేసింది. జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్లోనే నవంబర్ 30లోగా వాడుకోవలసి ఉంటుంది, లేకుంటే రెండు సంవత్సరాల నుండి వాడని అకౌంట్స్ ని గూగుల్ డిసెంబర్ నెల నుండి తొలగిస్తున్నారు. కాగా, గూగుల్ జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు చేరిక
306 Viewsసీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు చేరిక.. నవంబర్ 16 సిద్దిపేట జిల్లాచేర్యాల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్వహిస్తున్న పోరాటాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై సిపిఐలో పలువురు చేరినట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ తెలిపారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ముచ్చాల రామకృష్ణతో పాటు పలువురు సిపిఐ లో చేరారు. అందే అశోక్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం […]
స్వామి దర్శనం చేసుకున్న రామచంద్ర యాదవ్
291 Viewsమల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న రామచంద్ర యాదవ్ నవంబర్ 16 సిద్దిపేట జిల్లా గజ్వేల్ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాగుల నాగరాజు రామచంద్ర యాదవ్ గారితో కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు నాగరాజు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేతు తెలంగాణలో భారత చైతన్య […]
సాగు నిర్వహిస్తా
248 Viewsమల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలకు సాగు నిర్వహిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15 మెదక్ జిల్లా మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపురం నియోజకవర్గాలను ఆయకట్టుకు నీళ్లు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వెస్లీ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని కోరారు. మెదక్లో గెలిచిన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని […]










