బెల్లంపల్లి నియోజకవర్గం, చాకపల్లి, గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దుర్గం చిన్నయ్య ఒకేసారి ప్రచారం మధ్యలోనే అస్వాస్థకు గురి కావడంతో వెంటనే మంచిర్యాల లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
89 Viewsపదేండ్లలో పది రెట్లు దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలుసు’ అన్నోళ్లకే ఆర్థిక పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. ఏటేటా పెరుగుతున్న రాష్ట్ర రాబడి 2014-15లో జూలై వరకు రూ.6,562 కోట్లు 2023-24 తొలి 4 నెలల్లో రూ.67,495 కోట్లు దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే […]
169 Viewsమంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్:అక్టోబర్ 13 ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల […]
130 Views–ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్. లక్ష రూపాయల ఋణం ఇస్తామని హామీ ఇచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం బిసీ వర్గాలను మోసం చేస్తున్నదని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ ఆరోపించారు.బిసీ లకు జరుగుతున్న మోసాలపై రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మండలాల వారిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం మండలంలోని రామక్రిష్ణకాలనీ లో ఓబీసీ మండల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే విగ్రహం వద్ద నల్ల రిబ్బన్ లతో […]