Breaking News రాజకీయం

మహిళ మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి..

4 Views  మహిళ మోర్చా జిల్లా కార్యదర్శిగా దుంపెన స్రవంతి..  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకురాలు దుంపెన స్రవంతికి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా నియమించారు.. ఈ సందర్భంగా ఆమెకు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అందజేశారు.. తన నియామకానికి సహకరించిన జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – గజ్వేల్ సీఐ రవికుమార్

11 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల వ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గజ్వేల్ సీఐ రవికుమార్ సూచించారు. వర్షాల ప్రభావంతో ఏమైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని ఆయన తెలిపారు. కూలిపోయే ప్రమాదం ఉన్న పాత ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, చెట్ల కింద నిలబడకూడదన్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, […]

Breaking News

కురుస్తున్న వర్షం కూలుతున్న ఇండ్లు

196 Views కురుస్తున్న వర్షాలు కూలుతున్న ఇండ్లు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలంటున్న పలువురు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇండ్లు కూలుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం బుధవారం మండల కేంద్రంలో మొదటి బైపాస్ రోడ్డులో కోనేటి మల్లయ్య ఇంటి పైకప్పు కూలిపోగా,గురువారం రాగట్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లయ్య ఇంటి పైకప్పు పాక్షికంగా కూలిపోయింది.బండ లింగంపల్లి గ్రామంలో కొడిముంజ లక్ష్మి ఇల్లు మట్టి గోడ కలింది. అదృష్టవశాత్తు […]

Breaking News

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ

11 Viewsకేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. న్యూఢిల్లీ: తాడిచర్ల బ్లాక్-2కు పర్యావరణ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి,RKP మైన్స్‌కు కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి వివేక్ వెంకటస్వామి,తాడిచర్ల బ్లాక్-2 ప్రారంభమైతే 1,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి – ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ […]

Breaking News

బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం.* *డ్రగ్స్,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలో కానీ, బయట కానీ ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను […]

Breaking News ప్రాంతీయం

కుటుంబ సభ్యుల క్షణికావేశంతో వ్యక్తి మృతి

41 Viewsముస్తాబాద్, జూలై18 (24/7న్యూస్ ప్రతినిధి)  ముస్తాబాద్ గ్రామంలోని కెసిఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ నందు మహమ్మద్ షాదుల్ అనునతడు రోజు మద్యం బాగా సేవించి ఇంటికి వచ్చి తనభార్య, కొడుకును వేధించగా, వారు ఆ వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా చంపాలని, నిర్ణయించుకొని ఈనెల16 రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు సాధుల్ తాగి ఇంటికి రాగ, మొదటగా అనుకున్నవిధంగా అతనికొడుకు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్ తో మరియు భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్ […]

Breaking News

పిఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ కార్యక్రమం

134 Viewsపి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు 2026-2027 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగదేవపూర్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ శర్మ , పత్రికా సంపాదకవర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ సేకరణలో భాగంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలైన పి ఆర్ సి, పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం […]

Breaking News

రామయ్య తలంబ్రాలు పంపిణి చేసిన రామకోటి రామరాజు

36 Views● చీర్ హనుమాన్ దేవాలయంలో తలంబ్రాల పంపిణి ● రామయ్య తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు గజ్వేల్ నియోజకవర్గం జూలై 17 (ప్రజా ప్రతిభ): భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేస్తూ ఆషాడశుద్ధ తదియ శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా బొబ్బిలి వీధిలోని చీర్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో […]

Breaking News

మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపాలి, రైతులను కాపాడాలి.

50 Viewsగజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన మహాధర్నా రైతుల ప్రయోజనాల కోసం, రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం. సాగునీరు మా హక్కు సాధించేదాకా పోరాటం చేస్తాం, కాలేశ్వరంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నా మొగులుకు ముఖం పెట్టే చూసే రోజులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది, గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాలేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి […]

Breaking News ప్రాంతీయం

సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ

263 Views సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్. Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో […]