Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం

136 Viewsఆనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలి కుటుంబనికి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చెందిన సంగ మల్లయ్య -మల్లవ్వ పెద్ద కూతురు నిర్మల గత నెల 14వ తారీకు అనారోగ్యంతో తో మరణించగా ఎస్ఎస్సి 2006-07 బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారం తో నిర్మల కూతురు దండవేణి సాన్విక పేరు మీద 40000/- రూ : ఫిక్స్డ్ డిపాసిట్ చేసి బండ్ అందచేశారు ఈ కార్యక్రమం లో ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు పృథ్వీధర్ […]

Breaking News నేరాలు

గొల్లపల్లిలోదొంగతనం. కేసు నమోదు.

291 Viewsఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి […]

Breaking News

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కలకలం

69 Viewsకన్నాయి గూడెం,జూలై 15 ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గుత్తి కోయా గూడాల లో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మావోయి స్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోలకు వ్యతిరేకం గా ప్రజా ఫ్రంట్ తెలం గాణ పేరు మీద ము లుగు జిల్లా మావోయి స్టులు సిద్ధాంతం కో సం అడవి పాలైన అన్నల్లారా అక్కల్లా రా మీరు నమ్మిన సిద్ధాంతం […]

Breaking News విద్య

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

60 Views *విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి :: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* *సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్* రాజన్న సిరిసిల్ల, జూలై -15 :విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో […]

Breaking News

78 కోట్లతో అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

49 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మార్కెట్ ఏరియ లో 78 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 78 కోట్ల వ్యయం తో సెంట్రల్ లైటింగ్, రోడ్లు వెడల్పులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు కేబుల్ నెట్వర్క్ తదితర అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం

45 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు Q న్యూస్ కార్యాలయం పై దాడి చేసి తీన్మార్ మల్లన్న ను హత్య చేయాలని ఉద్దేశం తో కల్వకుంట్ల కవిత మరియు వారి అనుచరులు, తెలంగాణ జాగృతి కండువాలు కప్పుకొని వచ్చి దాడికి పూనుకున్నారు. ఈ దాడిని ఖండిస్తూ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం లో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మ ని దగ్ధం చేశారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు మహేష్ […]

Breaking News

మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ

41 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ. తేదీ 13.07.2025 రోజున మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు బహిరంగ సభ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారు, శ్రీ శ్రీధర్ బాబు , కోమటి రెడ్డి వెంకట రెడ్డి , శ్రీమతి […]

Breaking News

సింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి

40 Viewsసింగరేణి ప్రాంతంలోని వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఖాళీగా ఉన్న క్వాటర్లను కేటాయించాలి. … రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు. మంచిర్యాల, జూన్ 12. సింగరేణి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఖాళీ గా ఉన్న సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని కోరుతూ కార్మిక ,ఉపాధి కల్పనా, పరిశ్రమల, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి శనివారం రాత్రి టి డబ్ల్యూ జెఎఫ్ నాయకులు […]

Breaking News

చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం

48 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు మండలం నాగాపూర్ గ్రామ రైతులకు దుర్గం అశోక్ సహాయం. నాగాపూర్ గ్రామంలోని రైతులందరికీ భూములు గోదావరి వోడ్డు నుండి గ్రామం వరకు ఉంటాయి సుమారు 1200 ఎకరాలకు అందరికీ కలిపి ఒకే ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే మందు బస్తాలు తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే ఎలక్షన్ లప్పుడు వివేక్ వెంకటస్వామి గోదావరి వరకు రోడ్డు వేపించే బాధ్యత నాదే అన్నారు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లకు కూడా అదే […]

Breaking News

సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి

60 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి స్థలాల్లో ఉంటున్న వారికి శాశ్వత నివాస ఇండ్ల పట్టాలు ఇవ్వాలి : బిజెపి. నస్పూర్ సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి  మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి  సింగరేణి సి & ఎండి శ్రీ బలరాం నాయక్ ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది. నస్పూర్ పట్టణంలోని ఆర్కే 6, కొత్త రోడ్ […]