129 Viewsవర్గల్ మండలం వేలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష పై చర్చ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) సహకారంతో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన ఎస్ ఏ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కో కన్వీనర్లు ఎలుకంటి సురేష్ […]
Breaking News
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస
162 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం…..: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
ఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం
156 Viewsఉత్తమ వైద్యాధికారిగా డాక్టర్ స్రవంతి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం….: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి గురువారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, సామాజిక సేవకర్త మేగి నరసయ్య, కాంగ్రెస్ […]
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
275 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ విలేకరుల ప్రకటనలో తెలిపారు కుటుంబ సభ్యులు పోలీసుల వివరాల ప్రకారం గురువారం రోజు, ఎలగందుల లక్ష్మి, భర్త నర్సయ్య ,క గ్రామం ఎల్లారెడ్డిపేట, అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు, ఫిర్యాదికి ముగ్గురు కూతుళ్లు సంతానం కలదు అని వారిలో రెండవ కుమార్తె అయిన ఎలగందుల మమత, వయసు 29 […]
జగదేవపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
136 Views 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జగదేవపూర్ గ్రామంలో జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాచర్ల నరేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 5000 రూపాయలు రాచర్ల నరేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు క్రీడాకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు Telugu News 24/7tslocalvibe.com
జగదేవపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జాతీయ జెండా ఆవిష్కరణ
149 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవన్ దగ్గర రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు హేమ సురేష్, ముదిరాజ్ సంఘం మహిళ మండల అధ్యక్షురాలు కొన్నే జయమ్మ , మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు రాష్ట్ర బీసీ […]
వర్గల్ మండల్ మజీద్ పల్లి లోని ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కానుకల పంపిణీ.
127 Views వర్గల్ మండల్ మజీద్ పల్లి లోని ప్రైమరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థిని విద్యా ర్థులకు కానుకల పంపిణీ. లింగ చెన్నయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్ స్కూలుకు టిఫిన్ బాక్స్, అంబేద్కర్ సంఘ సభ్యులు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది , గమిలిపురం యాదగిరి విద్యార్థినీ విద్యార్థులకు అందరికీ పెన్నులు పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థినిిిిిిిిి విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకలు […]
* ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?*
134 Views* ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?* ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. […]







