53 Viewsమంచిర్యాల జిల్లా. 2,50,000 LOC మంజూరు చేసిన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. నేడు తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్, పరిశ్రమల మంత్రివర్యులు గడ్డ వివేక్ వెంకటస్వామి నిరుపేద మహిళా సెగ్యం లక్ష్మీ భర్తపేరు బొందయ్య, అపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి నుండి 2,50,000/- LOC మంజూరు చేశారు.భీమారం మండల నాయకుడు కొక్కుల నరేష్ , మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టి కీ తీసుకెళ్లగా అత్యవసర సమయంలో ఉన్న సెగ్యం లక్మీ […]
Breaking News
పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు
47 Viewsమంచిర్యాల జిల్లా. పరమాత్మ పరిచయం మరియు రాఖీ పండగ శుభాకాంక్షలు. రాఖీ పర్వ దినం సందర్బంగా ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ మంచిర్యాల ఇన్ఛార్జ్ రమాదేవి జైపూర్ పవర్ ప్లాంట్ చంచల్ సర్కార్ కమాండెంట్, ఎస్ సి సి ఎల్, ఎస్ టి పి పి, లైసన్ ఆఫీస్, ఏ ఎస్ ఐ అనిల్ దివార్, వారి సమక్షంలో, వారి సిబ్బంది అందరికి పరమాత్మ పరిచయం ఇచ్చి రాఖీ పండుగ ఆద్యాత్మిక రహస్యం ని వివరించారు మరియు […]
స్కూల్ ఆటో బోల్తా విద్యార్థులకు గాయాలు
498 Views బొప్పాపూర్ నుండి ఆటోలో విజ్ఞాన్ స్కూలుకు విద్యార్థులను తీసుకువస్తుండగా అందులో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరినీ శ్రీ చైతన్య లో దింపి తిరిగి విజ్ఞాన్ పాఠశాలకు వస్తున్న క్రమంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై గాయత్రి కాలేజ్ ముందు ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులకు గాయాలు కాగా ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. అటుగా వెళుతున్న వారు ఆగి […]
డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు
49 Viewsమంచిర్యాల జిల్లా. డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నూతనంగా విచ్చేసిన డీ టీ డీ ఓ నీ ఆదివాసీ సంఘాల నాయకులు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 9 నా జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్లు అంశాల పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ అల్లం బాపు కన్వీనర్, మడవి శంకర్ […]
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ
92 Viewsమంచిర్యాల జిల్లా. *సన్నాహక సమావేశం మంచిర్యాల* *ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ* డాక్టర్ నిలకంటేశ్వర రావ్ హాస్పిటల్ వద్ద సమావేశం ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం, మండలం లో ఉన్న ప్రతి ఒక ఆదివాసిలు స్వేచ్ఛగా కదిలి వేడుకల్లో పాల్గొనాలని “ఆదివాసి సమన్వయ సమిటీ” పిలుపునిచ్చారు. తోమ్మిది తెగల కూల సంఘాల, గ్రామల పటేల్, అందరూ కలిసి సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి “ఆగస్టు 9న జరిగే ప్రపంచ […]
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు
50 Viewsమంచిర్యాల జిల్లా. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు. మంచిర్యాల జిల్లా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లాస్థాయి సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన యువ నాయకులు కాటంరాజ్ కుమార్ యువజన విభాగ నాయకులు మంచిర్యాల్ నియోజకవర్గం.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ […]
శ్రీరాంపూర్ లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ సంబరాలు
36 Viewsమంచిర్యాల జిల్లా. శ్రీరాంపూర్ లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ సంబరాలు. నేడు ఆగస్టు (1) ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్బంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది, తదినానంతరం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముఖేష్ గౌడ్ , రాష్ట ప్రపంచ ఆటో కార్మిక సందర్బంగా సీనియర్ ఆటో డ్రైవర్లని గుర్తించి శ్రీరాంపూర్ ఆటో యూనియన్ […]
పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ డిజిపి
58 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ డిజిపి అబిలాష్ బిస్త్ పెద్దపల్లి డీసీపీ కార్యాలయం లో రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధి లోని డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్ ఓ మరియు మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది తో సమావేశం నిమిత్తం ఈరోజు పెద్దపల్లి డీసీపీ కార్యాలయం చేరుకున్న గౌరవ శ్రీ అబిలాష్ బిస్త్, RBVRR, డైరెక్టర్, హైదరాబాద్, తెలంగాణ గారిని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ […]
పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి
51 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి : మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్., పాల్గొని పదవీ విరమణ […]
గుడుంబా స్థావరాలు పై దాడి నలుగురిపై కేసు నమోదు
69 Viewsగురువారం రోజున ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్ట నాయక్ తండ ,అల్మాస్పూర్ తండా, బుగ్గ రాజేశ్వర తండాలలో దాడులు నిర్వహించి 300 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 20 కిలోల బెల్లం 10 కిలోల పటిక 20 లీటర్ల గుడుంబా స్వాధీనపరచుకొని మూడు కేసుల నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు ఈ దాడులలో డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ మరియు సిబ్బంది రాజు కిషోర్ మల్లేష్ […]










