Breaking News

డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు

46 Views

మంచిర్యాల జిల్లా.

డి టి డి ఓ ను సన్మానం చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నూతనంగా విచ్చేసిన డీ టీ డీ ఓ నీ ఆదివాసీ సంఘాల నాయకులు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 9 నా జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్లు అంశాల పై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో సమన్వయ కమిటీ అల్లం బాపు కన్వీనర్, మడవి శంకర్ టీచర్,
గంజి రాజన్న , జెక శేఖర్, చెడంక మంతయ్య, కనక రాజు, పెంద్రం ప్రభాకర్, పెద్ది భార్గవ్, కోడేపి సమయ్య, గావిడి మల్లేష్, వల్క చిలకయ్య, కొడప అనంతరావ్, తొడసం లక్ష్మణ్, అర్క మహేష్, సిడం శంకర్, గడ్డం తిరుపతి పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *