Breaking News ప్రకటనలు విద్య

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…

36 Views ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం* ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

51 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఏటీఎంకు కోత పెట్టిన దొంగలు

332 Views పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఏటీఎం ను ఎత్తుకెళ్లిన దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్బిఐ ఎటిఎంను అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో ఏటీఎం ను చోరీ చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు డిఎస్పి నాగేంద్ర చారి సమీక్షిస్తుండగా సిఐ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

50 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…

93 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల)  బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.              శనివారం  సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]

Breaking News

చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రాహుల్ రెడ్డి

40 Views పోలీసు వారి హెచ్చరిక: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల శివారులో కంచర్ల-వీర్నపల్లి మధ్యలో చిరుతపులి సంచరిస్తున్నందున వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలు పులి సంచరిస్తున్న ప్రాంతంలోని చుట్టుప్రక్కల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అంతేకాకుండా రాత్రి వేళల్లో పొలాల వద్ద నిద్రించడం,ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించడం ప్రమాదకరం అని,పశువులను అటవీ ప్రాంతంలో కట్టేయ వద్దని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి ప్రజలకు తెలుపుతూ అప్రమత్తం […]

Breaking News

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

33 Views ఏప్రిల్ లో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఏప్రిల్‌,మే,జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో,రాబోయే కొత్త ధాన్యానికి చోటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.ప్రస్తుతం నెలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు.మూడు […]

Breaking News

ఏప్రిల్ 1 నుండి ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ గరీమ అగ్రవాల్.

56 Views   ఏప్రిల్ 1 నుంచి మన ఇసుక వాహనంతో సరఫరా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు రావద్దు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడి. ఎస్పీ మహేష్ బి గితే, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు,ఎస్ హెచ్ ఓలతో కలిసి ఐడీఓసీలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల (ఏప్రిల్) ఒకటో […]

Breaking News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్

211 Views అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి వెళ్తున్న డివైఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ని వేకువ జామున పోలీసులు అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట స్టేషన్ కు తరలించారని,అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మహేష్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి […]

Breaking News

బొప్పాపూర్ లో విషాదం

328 Views *బొప్పాపూర్ లో బొమ్మన వేణి రాజు మృతి* ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.సోమవారం ఉదయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో ప్రమాదానికి గురైన బొప్పాపూర్ వాసి బొమ్మనవేణి రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బొమ్మన వేణి రాజు పాల సేకరణ నిమిత్తం పలు గ్రామాలు తిరిగి ఆటోలో పాల క్యాన్లను తరలిస్తున్న నేపథ్యంలో, జరిగిన ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలడంతో […]