126 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ చేసింది .పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి శ్రీనివాస టాకీస్ చౌరస్తాలో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు. మే […]
Breaking News
ఇంటింటా బీఆర్ఎస్ ప్రచారం
89 Viewsమంచిర్యాల నియోజకవర్గం *పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* … దండేపల్లి మండలంలోని నాయకపు గూడ,సంగూడెం,అర్జుగూడ, ఉట్ల,కంచారబాయి,మామిసిగూడ ,దమ్మన్న గుడాలలో మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు […]
నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో…..
97 Viewsమే 7, 24/7తెలుగు న్యూస్:నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు. మైదుకూరు ముదిరెడ్డి పల్లెకు చెందిన నరసమ్మ (45 సం) మహిళా అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు మహబూబ్ షరీఫ్ మైదుకూరు నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని టాటా సుమోలో చాపాడు కుందునది వద్దకు తరలించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో […]
మజ్జిగ ప్యాకెట్లు పంచిన గ్రామశాఖ గాదంమల్లేష్…
111 Viewsముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): గన్నెవారిపల్లె గ్రామంలో నేడు ప్రచారంలో వెలిచాల రవీందర్ రావు కేంద్రంలో అధిక మెజార్టీ రావాలని మజ్జిగ ప్యాకెట్లు సొంత నిధులతో గన్నెవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు..గాథం మల్లేష్.. పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేసుమల్లేశం, ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు, గన్నెశ్రీధర్, యూత్ అధ్యక్షులు గన్నె అరుణ్, మేడి అశోక్, గన్నెరాకేష్, రేసు మహేందర్, గన్నే జగదీశ్వర్, గన్నె అమరేష్, గన్నే కార్తీక్, గన్నె అరవిందు, జంగం సూర్యం, […]
మందమరి గేట్ మీటింగ్లో గడ్డం వంశీ ప్రచారం
83 Viewsమంచిర్యాల జిల్లా పార్లమెంట్ ఎన్నికలో భాగంగా నేడు మందమరి KK5 మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , మాజీ ఎమ్మెల్యే ఓదెలు , INTUC నాయకులు జనకు ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్ అభివృద్ది
95 Viewsబీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పార్లమెంట్ అభివృద్ది లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ ప్రారంభించి మండలంలోని ప్రతి గ్రామానికి బైక్ ర్యాలీ ద్వారా వెళ్ళి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రిని చేయడానికి పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి గోమాసే […]
ఉద్యోగం రాక మనస్థాపనతో యువకుడు ఆత్మహత్య
89 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపంతో జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ (22) గుప్త అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకోశమున గ్రామ శివారులో ఉన్న జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే […]
మజీద్ పల్లిలో బి ఆర్ఎస్ ఎన్నికల ప్రచారం …..
142 Viewsమే 5, 24/7 తెలుగు న్యూస్ : వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఎన్నికల గురించి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చేసిన పనుల గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గురించి తెలియజేశారు. మజీద్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, వీరు అధికారంలో ఉన్నప్పుడుచేసినా […]
ప్రమాదవశాస్తూ బావిలో పడ్డ వృద్ధురాలు మృతి
318 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధురాలు ప్రమాదవశాస్తూ బావిలో పడగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బాధ దేవవ్వ(80) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి కనిపియ్యకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ దర్యాప్తు చేస్తున్నారు. […]










