Breaking News

మందమరి గేట్ మీటింగ్లో గడ్డం వంశీ ప్రచారం

56 Views

మంచిర్యాల జిల్లా

పార్లమెంట్ ఎన్నికలో భాగంగా  నేడు మందమరి KK5 మైన్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , మాజీ ఎమ్మెల్యే ఓదెలు , INTUC నాయకులు జనకు ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.

మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్