242 Viewsఎల్లారెడ్డిపెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహింన్చినట్లు ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27, 28 ఫిబ్రవరి మరియు మార్చి 2022 న నిర్వహించే పల్స్ పొలియో కార్యక్రమము విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డి పెట్ మండలం లో మొత్తం 29 పోలియో బూతులు,వీర్ణపల్లి మండలం లో 12 బూతులు ఉన్నాయని అన్నారు. 27.02.2022 నాడు పోలియో బుతులలో […]
107 Viewsవికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత వారి ఆర్థిక సహకారం మరియు సోషల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ వారి సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రము,వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో బల్దియా పరిధి 40 వ డివిజన్ పరిధి ఉర్సు రంగలీలా మైదానం లో బుధవారం ట్రాన్స్ జెండర్ మహిళలకు ఏర్పాటు చేసిన ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమం లో రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆకుల లలిత తో […]
97 Views*మేరీ మాట్టి – మేరా దేష్ కార్యక్రమం* ఈ రోజు ఉదయం గుంటిపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కొండ పరమేష్ అధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు *మేరా మిట్టి – మేరా దేష్ అజాధి కా అమృత్ మహోత్సవ* కార్యక్రమంలో భాగంగా నేడు గుంటిపల్లి గ్రామంలో మట్టిని సేకరించి, ప్రతి ఇంటికి తిరిగి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటిక నిర్మాణ […]