83 Viewsగజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
బండి తూకానికి రెడీ
76 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]
బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం
116 Views బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, […]
బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం….
57 Viewsబాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం […]
డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి – ఎమ్మెల్యే
75 Viewsమంచిర్యాల జిల్లా. డిసెంబర్ 7 లోపు స్మశాన వాటిక విరాళాలు వాపస్ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గడువు. మంచిర్యాల గోదావరి నదీ తీరంలో స్మశాన వాటిక నిర్మాణం పేరుతో వసూలు చేసిన విరాళాలను తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు పరోక్షంగా హితవుపలికారు. డిసెంబర్ ఏడవ తేదీ లోపు ఎవరి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని గడువు […]
ప్రమాదవశాత్తు బావి లో పడి వ్యక్తి మృతి..
124 Views(తిమ్మాపూర్ నవంబర్ 17) ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాచకట్ల కిషన్ (42) ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావి లో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ పరంగా అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.. […]
గన్ను కన్న పెన్ను గొప్పదని తెలిపే ఆవాల తో అద్భుత చిత్రం
70 Views-విలేకరులకు అంకితం ఇచ్చిన: రామకోటి రామరాజు -సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తే విలేకరి గజ్వేల్, నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం సందర్బంగా గన్ను కన్న పెన్ను గొప్పదని అరచేతిలో కలం, మైకు పట్టుకునే చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి నిప్పులాంటి నిజాన్ని ప్రపంచానికి తెలియజేసే విలేకరులందరికి ఈ చిత్రం అంకితం ఇచ్చిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]
పేదింటి ఆడబిడ్డకు పుస్తే మెట్టెలు అందజేత
70 Views-కుడిక్యాల ప్రభాకర్ గుప్తా సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామానికి చెందిన కీ.శే గొల్లపల్లి చంద్రం,శ్యామల కూతురు శృతి వివాహానికి శనివారం కుడిక్యాల ప్రభాకర్ గుప్తా పుస్తే మెట్టెలు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డకు తనవంతు సాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.వారితో పాటు ములుగు మండల యాదవ సంఘం అధ్యక్షులు ఐలేష్ యాదవ్,బబ్బురి శేఖర్,దాసరి కిరణ్ పెంటమీది భార్గవ్,కృష్ణ పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
82 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మర్కూక్, నవంబర్ 16 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన నరిగే సత్తయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు రాము,బాలస్వామి,మల్లేష్, జాంగిర్,జన్కయ్య తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
501 Views-ప్రమాదంలో ముగ్గురు మృతి.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాజీవ్ రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బిహార్ కూలీలను ఓవర్ స్పీడ్ తో వస్తున్న కారు డి కొట్టగా, నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు బీహార్ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు..కారు పాల్టీకొట్టగా కారు నడుపుతున్న బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ తాడూరి వెంకట్ రెడ్డి పరిస్థితి విషమించగా రేణిగుంట టోల్ […]









