Breaking News

మున్సిపల్ కార్మికుల నిరసన

207 Viewsసిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన డిసెంబర్ 19 సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన మిగతా 80 మంది వేతనాలు పెంచే వరకు నిరసన కార్యక్రమం చేపడతాం. నారాయణఖేడ్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సిఐటియు నారాయణఖేడ్ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ కార్మికులు 82 మంది వర్కర్లు ఉండగా  ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది మిగతా 80 మందికి కూడా వేతనాలు పెంచాలని నిరసన […]

Breaking News

దర్శించు కుంటున్న భక్తులు

243 Viewsమేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు 19 డిసెంబర్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ అధి కంగా ఉంటుంది, దీంతో కొందరు భక్తులు రెండు నెలల […]

Breaking News

బోల్తా పడ్డ కాలేజ్ వ్యాన్….

706 Views(బెజ్జంకి డిసెంబర్ 18) బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో వాణినికేతన్ డిగ్రీ కాలేజ్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. బస్సు అతివేగమే ఈ ప్రమాదనికి కారణం, డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ విద్యార్థినిలను బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంక పూర్తి […]

Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

వ్యక్తిత్వ వికాసం కోసమే జన వికాసం.. నాబార్డ్ జనరల్ అసిస్టెంట్ మేనేజర్ మనోహర్ రెడ్డి

364 Views రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి..

212 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారిని సెక్రటేరియట్ లో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సిరిసిల్ల నాయకులతో పార్టీ కార్యకలాపాలపై చర్చించారు . కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్ కుశ రవీందర్ షేక్ సాహెబ్ సూర దేవరాజ్ వంగ గిరిధర్ రెడ్డి కరికె శ్రీనివాస్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

ప్రయాణికుల ఆందోళన !

291 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపణ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు […]

Breaking News

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.

243 Viewsసిద్దిపేట్ డిసెంబర్ 17: జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలి. మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కి లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే […]

Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్.

233 Viewsమజీద్ పల్లి వర్గల్ మండల్ డిసెంబర్ 17: మజీద్ పల్లి గ్రామంలో రాగి కనకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. రాగి కనకయ్య అకాల మరణానికి చింతిస్తూ సర్పంచ్ బుబ్బురి లత, శివరములు గౌడ్ 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

980 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. ముష్కమ్ దత్త్తాద్రి గౌడ్ డ్

319 Viewsమలిదశలో మనిషికి ఆర్థిక భరోసా అందించేదే పెన్షన్…. Investigation reporter/ఎల్లారెడ్డిపేట* *వయో వృద్దులకు మలిదశలో మనిషికి హార్థిక భరోసా అందించేది పెన్షన్ అని విశ్రాంత ఉద్యోగ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్ వేడుకలను విజ్ఞాన్ స్కూల్ వద్ద ఆదివారం రోజున మోతే మల్లారెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ముష్కం దత్తాత్రేగౌడ్ పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగస్తుల ఆరాధ్య […]