Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్.

226 Views

మజీద్ పల్లి వర్గల్ మండల్ డిసెంబర్ 17: మజీద్ పల్లి గ్రామంలో రాగి కనకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు.

రాగి కనకయ్య అకాల మరణానికి చింతిస్తూ సర్పంచ్ బుబ్బురి లత, శివరములు గౌడ్ 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *