Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్.

215 Views

మజీద్ పల్లి వర్గల్ మండల్ డిసెంబర్ 17: మజీద్ పల్లి గ్రామంలో రాగి కనకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు.

రాగి కనకయ్య అకాల మరణానికి చింతిస్తూ సర్పంచ్ బుబ్బురి లత, శివరములు గౌడ్ 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *