Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్.

195 Views

మజీద్ పల్లి వర్గల్ మండల్ డిసెంబర్ 17: మజీద్ పల్లి గ్రామంలో రాగి కనకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు.

రాగి కనకయ్య అకాల మరణానికి చింతిస్తూ సర్పంచ్ బుబ్బురి లత, శివరములు గౌడ్ 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *