Breaking News

మరమ్మతులను పరిశీలించిన అధికారులు

128 Viewsనాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతులను పరిశీలించిన కే ఆర్ఎంబి అధికారులు ఫిబ్రవరి 22 నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పరిశీలించిన కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులు  నాగార్జునసాగర్ డ్యామ్ నీటిపారుదల శాఖ అధికారి సూపర్డెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో డ్యాం మరమ్మత్తులను కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులకు పర్యటనలో భాగంగా వివరించారు.నేడు రేపు నాగార్జునసాగర్ డ్యాం పై చేపడుతున్న మత్తు మరమత్తు పనులను పరిశీలించనున్న కె […]

Breaking News విద్య

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

145 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]

Breaking News నేరాలు

నిద్రలోనే యువకుడు మృతి

121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన  చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా…

128 Viewsచిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా… ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు… టీఎస్24/7 తెలుగు న్యూస్ కరీంనగర్: రిజిస్ట్రేషన్ చీటీ సంస్థలను నెలకొల్పడం… ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆ తరువాత తిప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. పోలీసులను ఆశ్రయిస్తే చీటింగ్ కేసు నమోదు చేసినట్టయితే అలా వెల్లి ఇలా బయటకు వచ్చేస్తామన్న ధీమాతో ఉన్న మోసగాళ్ల ఆటలకు చెక్ పెట్టేశారు కరీంనగర్ పోలీసులు. నామా […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

250 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News

ట్రాక్టర్ బైకు డి యువకుడు మృతి

183 Viewsజ్యోతి న్యూస్ ఫిబ్రవరి 21: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో గల సత్య పీర్ల దర్గా వద్ద ట్రాక్టర్ కు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకెళ్తే బాపు సింగ్ నాయక్ తండ వీర్నపల్లి మండలానికి చెందిన భూక్య సతీష్ అనే యువకుడు వయస్సు 22 సంవత్సరాలు ఎలక్ట్రిషన్ పని చేస్తూ జీవిస్తున్నాడు పని నిమిత్తం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి వెళ్లి గొల్లపల్లి కి సంబంధించిన స్నేహితుడైన భూక్య సాయి కుమార్ […]

Breaking News నేరాలు

ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి

308 Viewsఇసుక ట్రాక్టర్ కు  కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

226 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…

167 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

ఆపదలో ఉన్న ఆదుకోండి…..

181 Views  డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో […]