Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు

111 Views  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు సోషల్ మీడియా ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ,ఎల్ ఓ సి గురించి జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు పంపిణీ చేసినవి చూసి మంచిర్యాల జిల్లా కి చెందిన తెలిసిన వారు నిరుపేదస్తులు రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కిడ్నీ వ్యాధి ట్రీట్మెంట్ గురించి రాజు ని సంప్రదించగా వారికి […]

Breaking News

బీఆర్ఎస్ నాయకులకే మైనార్టీ బందా

303 Viewsయువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆశిక్ పాషా మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులైన వారికి వారి అనుచరులకు మైనారిటీ బందు లోన్ లు వస్తున్నాయి. ఇది మైనారిటీ బందు కాదు, బీఆర్ఎస్ పార్టి కి చెంచాగిరి చేసే వాళ్ల బంధు అని మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆశిక్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ బందుగా మైనార్టీ బందు మారిందని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కోటి ఆశలతో […]

Breaking News

దుబ్బాక పట్టణములో వడ్రంగి నూతన సంఘ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.

115 Viewsదుబ్బాక పట్టణ వడ్రంగి నూతన సంఘ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రెడ్డి మరియు నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి  అందజేసిన దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘ సభ్యులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గృహప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 

177 Viewsగృహప్రవేశానికి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మహేశ్వరం లో జరిగిన నీరుడి నర్సింగ్ రావు గారి గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మాయమైపోతున్నడు అమ్మ మనిష అన్న వాడు… పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన కసాయి తల్లి

186 Viewsమాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు… పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన కసాయి తల్లి ▪️ చిత్తూరు జిల్లా పలమనేరు కెవిఎస్ స్ట్రీట్‌లో పురిటి బిడ్డను మురికి కాలువలో పడవేసిన కసాయి తల్లి. ▪️బిడ్డ ఏడుపు విని గమనించిన స్థానికులు. ▪️మురికి కాలువలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న పసిప్రాణాన్ని బయటకు తీసిన ప్రజలు. ▪️పసిపాప పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న స్థానికులు. ▪️చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యువకులు. ▪️ఘటనకు కారణమైన […]

Breaking News రాజకీయం

రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్  నియామకం

252 Viewsరాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ – శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు.. – మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, […]

Breaking News

పుస్తె మట్టెలు ప్రధానం.

205 Viewsవర్గల్ మండల్ లోని   నెమటూర్  గ్రామానికి చెందిన భీమ గళ్ళ కిష్టయ్య కుమార్తె వివాహానికి వర్గల్ మండల వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి  పుస్తె మెట్టెలు అందించడం జరిగింది. ఇందులో నెమటూర్ ఎంపిటిసి శ్యామల షాదుల్లా గౌడ్ మరియు వర్గల్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నాగరాజు  పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

271 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండల్ బహిలంపూర్ గ్రామానికి చెందిన దయ్యపు ఐలయ్య. కొడుకు రామ స్వామి. అనారోగ్యంతో మృతిచేందగా వారి కుటుంబాన్ని పరామర్శించి.రూ 10.000 పదివేల ఆర్థిక సహాయం అందించిన స్థానిక ఎంపీటీసీ ఎంపీటీసీలా ఫోరమ్ మండల్ అధ్యక్షులు దుంబాల లింగా రెడ్డి. ఉపసర్పంచ్ కనకయ్య నాయకులు రామ్ రెడ్డి. Brs అధ్యక్షులు కుమార్.వార్డ్ సభ్యులు మల్లేష్ యువజన నాయకులు పంజలా భాస్కర్ గౌడ్. కృష్ణా రెడ్డి. బాలనర్సు. రమేష్. విరి వెంట ఉన్నారు ఎర్రోళ్ల […]

Breaking News

ఐటీడీఏ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాం

339 Viewsఆదివాసుల ట్రైకార్ లోన్స్ ఏమయ్యాయి? పట్టించుకోని అధికారులు ఏటూరునాగారం,సెప్టెంబర్ 03 ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో 2020-21 రుణాలు మంగపేట మండలంలో ట్రైకా రుణాలు మంజూరై గ్రామ సభల ద్వారా ఎన్నికైన 274 లబ్ధిదారులకు మంజూరైన రుణాలు ఇవ్వాలని సభ్యులం దరికీ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాకు జమకాక (ఐటిడిఏ) చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు ఆదివాసుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆదివాసీలు వారి బాధలు అధికారులకు అర్థం కావడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర […]

Breaking News నేరాలు

పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి..

321 Viewsసిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుందని చెట్టు కింద నిల్చుకోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి.. Telugu News 24/7